కాంగ్రెస్ నుంచి బయటకి వెళ్లి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ డీకే శివకుమార్ వారిని సొంతగూటికి రప్పించాలని చూస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ఇంతలో సీఎం పదవీపై చర్చ వచ్చింది. తన తండ్రి, సిద్ధరామయ్య సీఎం పదవీకి అర్హుడు అని కుమారుడు యతీంద్ర కామెంట్స్ చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం సాధించనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హనుమాన్ ఆలయానికి వెళ్లారు.
ఈరోజుల్లో నెట్ ఫ్లిక్స్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఓటీటీ రాజ్యం ఏలుతోంది. వాటిలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలలో ఈ ఓటీటీ ప్లాట్ ఫాంని వినియోగించేవారే. ఇందులో కొత్తగా విడుదలైన సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. పలు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. కాగా, ఈ ఓటీటీ ప్లాట్ ఫాం పై తాజాగా భారత ఐటీ శాఖ కన్నేసింది.
గూగుల్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ఐఓ 2023 కార్యక్రమంలో సరికొత్త ఆవిష్కరణను విడుదల చేసింది. ఈ వేదికపైనే ఏఐ టూల్ గూగుల్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ బార్డ్ ను భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.
ఈ మధ్య నకిలీ బాబాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. జనం కూడా పిచ్చి పట్టినట్లు వాళ్లనే నమ్ముతున్నారు. లక్షలు కోట్లు సమర్పించుకుంటున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. అలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది.