• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Amazon: అమెజాన్‌లో ఉద్యోగాల కోత…!

అమెజాన్‌లో ఉద్యోగాల కోత మొదలైంది. ఇండియాలో 9 వేల మందిని తొలగిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

May 16, 2023 / 12:21 PM IST

Ladies Marriage:వదినను పెళ్లాడిన మరదలు.. ఎక్కడంటే..?

ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో మరదలిని వదిన పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చి.. తమకు రక్షణ కల్పించాలని ఆ జంట కోరింది.

May 16, 2023 / 10:37 AM IST

DK Shivakumar:బ్లాక్ మెయిల్ చేయ, ఒత్తిడి తీసుకురాను, సీఎం పదవీ డీకే కామెంట్స్

సీఎం పదవీపై ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయ, ఒత్తిడికి గురిచేయనని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అన్నారు.

May 16, 2023 / 10:12 AM IST

Centre Warns:ఆ మందుల విషయంలో ఆస్పత్రులకు కేంద్రం వార్నింగ్…!

జనరిక్ మందులను సూచించాలని ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్లలో వైద్యులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

May 16, 2023 / 08:44 AM IST

Mallikarjun Kharge : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ? ఖర్గే ప్రకటించే ఛాన్స్ !

కర్ణాటకలో కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధించడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న ఉత్కంఠ నెలకొంది. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య పోరు సాగుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సిద్ధ రామయ్య వెపు మొగ్గు చూపుతారని తెలిస్తున్నది

May 15, 2023 / 10:21 PM IST

Food Lovers : ఆహార ప్రియులను భయపెడుతున్న ‘మ్యాంగో ఆమ్లెట్’ రిసిపి..!

ఇది తినాలా బాబూ అని అంటున్న నెటిజన్లు. అసలు మామిడి ఆమ్లేట్ ఏంటి నాయానా అని తలపట్టుకుంటున్న ఆహారప్రియులు.

May 15, 2023 / 10:20 PM IST

iPhone 15 : 48MP కెమెరాతో రిలీజ్ కానున్న iPhone 15 ..!?

సరికొత్త ఫీచర్లతో ఐ ఫోన్ 15, ప్లస్ విడుదల కావడానికి రెడీ కానున్నాయి. ఇప్పటికే ఫోన్ ల విక్రయాలలో టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్న ఐఫోన్ మరోసారి ఈ ఏడాది అలరించనుంది.

May 15, 2023 / 10:17 PM IST

5G connections: 2025నాటికి 3.2 బిలియన్లకు చేరనున్న 5G కనెక్షన్‌లు

రానున్న రోజుల్లో 5G కనెక్షన్లు పెరుగనున్నాయి. అందుకుగాను విడుదలైన నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెళ్లడయ్యాయి.

May 15, 2023 / 10:19 PM IST

Couple : మొగుడును మందు మాన్పించేందుకు తాగుబోతు అవతారం ఎత్తిన భార్య

తాగుబోతు భర్తలతో భార్యలకు ప్రతి రోజూ ఇబ్బందులే. తాగి వచ్చాడంటే ఆ రోజు ఆ ఇంట్లో వీరంగం వేయాల్సిందే. భార్యలు ఎంత జెప్పినా వారు మారరు. వారిని మార్చడానికి వారు క్రతువు చేయాల్సిందే. అయినా మారుతారా లేదు..

May 15, 2023 / 08:21 PM IST

Prashant Kishor : రాజకీయ చాణుక్యుడు ప్రశాంత్ కిషోర్ కు గాయాలు

దేశంలో రాజకీయ వ్యూహకర్తగా పేర్గాంచారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం ఆయన సామాజిక కార్యకర్తగా బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. తనకు గాయం కారణంగా బీహార్‌లో జన్ సూరాజ్ పాదయాత్రకు నెల రోజుల పాటు దూరంగా ఉండనున్నారు. గాంధీ జయంతి నాడు ప్రారంభమైన పాదయాత్ర ఇప్పుడు దాదాపు 15 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

May 15, 2023 / 07:53 PM IST

Viral : చిన్నదానా నీ డ్యాన్స్ చూసి కుర్రాళ్లు ఫిదా

Viral : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో ముంబైలోని ఓ స్టేషన్‌లో ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తోంది. ఆ అమ్మాయి డ్యాన్స్ చాలా మందికి నచ్చింది. వారు దానికి రకరకాల రియాక్షన్‌లు ఇచ్చారు.

May 15, 2023 / 07:22 PM IST

Sudhamurthy : ప్రధాని అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు : సుధామూర్తి

వస్త్రధారణ కారణంగా లండన్‌లో తనకు ఎదురైన అనుభవాన్నిసుధామూర్తి బయటపెట్టారు. ‘‘ ఇటీవలే నేను యూకే (UK) వెళ్లాను. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్‌ అడ్రస్‌ గురించి అడిగారు. ‘లండన్‌లో ఎక్కడ ఉంటారు?’ అని ప్రశ్నించారు. అప్పుడు మా అక్క కూడా నాతో పాటే ఉంది. నా కుమారుడు యూకేలోనే ఉంటాడు. కానీ అతడి పూర్తి అడ్రసు నాకు తెలియదు. దీంతో నేను నా అల్లుడు రిషి సునాక్‌ నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ (1...

May 15, 2023 / 07:15 PM IST

Madhya Pradesh: పెళ్లాన్ని చంపాడు.. రోజుమొత్తం బెడ్డుకింద దాచిపెట్టాడు

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శవాన్ని రోజంతా బెడ్ బాక్స్ లో దాచిపెట్టాడు. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

May 15, 2023 / 07:06 PM IST

Kolkata : అంబులెన్స్ కు డబ్బుల్లేక బిడ్డ శవంతో 200కి.మీ బస్సులో వెళ్లిన తండ్రి

సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్న ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మానవుడి కనీస అవసరాలు తీరడంలేదు. నేడు వైద్యం ఒక వ్యాపారంగా మారిపోయింది. ఏదైనా అనారోగ్యం వస్తే పైస ఉంటేనే ప్రాణాలు నిలిచే పరిస్థితి ఏర్పడింది. పైసలేనోళ్లు సర్కార్ దవాఖానాకు పోతే అక్కడ కూడా అవినీతి జలగలు డబ్బుల కోసం పీల్చుకుతింటున్నాయి.

May 15, 2023 / 05:17 PM IST

Infosys : ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తీపి కబురు..ఏకంగా లక్షల షేర్లు ఫ్రీ!

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. రూ.64 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. ఈ మేరకు 5,11,862 ఈక్విటీ షేర్ల(Equity shares)ను కేటాయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.ఐటీ కంపెనీల్లో పనిచేసే వారికి బోనస్, ఇన్సెంటివ్స్ మాత్రమే కాదు.. చాలా వరకు కంపెనీలు ఈక్విటీ షేర్లను కూడా ఇస్తుంటాయి.

May 15, 2023 / 04:50 PM IST