కర్ణాటకలో కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధించడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న ఉత్కంఠ నెలకొంది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ల మధ్య పోరు సాగుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సిద్ధ రామయ్య వెపు మొగ్గు చూపుతారని తెలిస్తున్నది
సరికొత్త ఫీచర్లతో ఐ ఫోన్ 15, ప్లస్ విడుదల కావడానికి రెడీ కానున్నాయి. ఇప్పటికే ఫోన్ ల విక్రయాలలో టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్న ఐఫోన్ మరోసారి ఈ ఏడాది అలరించనుంది.
తాగుబోతు భర్తలతో భార్యలకు ప్రతి రోజూ ఇబ్బందులే. తాగి వచ్చాడంటే ఆ రోజు ఆ ఇంట్లో వీరంగం వేయాల్సిందే. భార్యలు ఎంత జెప్పినా వారు మారరు. వారిని మార్చడానికి వారు క్రతువు చేయాల్సిందే. అయినా మారుతారా లేదు..
దేశంలో రాజకీయ వ్యూహకర్తగా పేర్గాంచారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం ఆయన సామాజిక కార్యకర్తగా బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. తనకు గాయం కారణంగా బీహార్లో జన్ సూరాజ్ పాదయాత్రకు నెల రోజుల పాటు దూరంగా ఉండనున్నారు. గాంధీ జయంతి నాడు ప్రారంభమైన పాదయాత్ర ఇప్పుడు దాదాపు 15 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.
Viral : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. అందులో ముంబైలోని ఓ స్టేషన్లో ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తోంది. ఆ అమ్మాయి డ్యాన్స్ చాలా మందికి నచ్చింది. వారు దానికి రకరకాల రియాక్షన్లు ఇచ్చారు.
వస్త్రధారణ కారణంగా లండన్లో తనకు ఎదురైన అనుభవాన్నిసుధామూర్తి బయటపెట్టారు. ‘‘ ఇటీవలే నేను యూకే (UK) వెళ్లాను. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్ అడ్రస్ గురించి అడిగారు. ‘లండన్లో ఎక్కడ ఉంటారు?’ అని ప్రశ్నించారు. అప్పుడు మా అక్క కూడా నాతో పాటే ఉంది. నా కుమారుడు యూకేలోనే ఉంటాడు. కానీ అతడి పూర్తి అడ్రసు నాకు తెలియదు. దీంతో నేను నా అల్లుడు రిషి సునాక్ నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ (1...
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శవాన్ని రోజంతా బెడ్ బాక్స్ లో దాచిపెట్టాడు. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్న ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మానవుడి కనీస అవసరాలు తీరడంలేదు. నేడు వైద్యం ఒక వ్యాపారంగా మారిపోయింది. ఏదైనా అనారోగ్యం వస్తే పైస ఉంటేనే ప్రాణాలు నిలిచే పరిస్థితి ఏర్పడింది. పైసలేనోళ్లు సర్కార్ దవాఖానాకు పోతే అక్కడ కూడా అవినీతి జలగలు డబ్బుల కోసం పీల్చుకుతింటున్నాయి.
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. రూ.64 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. ఈ మేరకు 5,11,862 ఈక్విటీ షేర్ల(Equity shares)ను కేటాయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.ఐటీ కంపెనీల్లో పనిచేసే వారికి బోనస్, ఇన్సెంటివ్స్ మాత్రమే కాదు.. చాలా వరకు కంపెనీలు ఈక్విటీ షేర్లను కూడా ఇస్తుంటాయి.