వైఎస్సార్ పార్టీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ను విచారించాలని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అవినాష్ లాయర్లు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించనున్నారు. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకున్న క్రమంలో సీీబీఐ అధికారులు కూడా విచారణను వేగవ...
ఆస్పత్రి సిబ్బంది సహకరించకపోవడంతో చేసేదేమీ లేక లక్ష్మణ్ సింగ్ తన కుమార్తె మృతదేహాన్ని బంధువు సహాయంతో బైక్పైనే తరలించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
షారూఖ్ ఖాన్ కొడుకును అరెస్ట్ చేసి అతని ఫ్యామిలీ నుంచి రూ.25కోట్ల రూపాలయను డిమాండ్ చేసారన్న ఆరోపణలపై సదరు పోలీసు అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది సీబీఐ.
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamatha Benarji) స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను అందించనున్నట్లు వెల్లడించారు.
ఈరోజుల్లో క్రెడిట్ కార్డులు వారేవారు చాలా మందే ఉన్నారు. ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు వాడేవారే. అలాంటివారికి ఇది నిజంగా శుభవార్తే. కేవలం క్రెడిట్ కార్డు మాత్రమే కాదు, డెబిట్ కార్డు వాడే వారికి కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇకపై మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయాలంటే సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. సీవీవీ నెంబర్ లేకుండానే ఇకపై మీరు పేమెంట్లు చేయొచ్చు. ...
బిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందుకోసం వారు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. భారీవర్షంలో కాళ్లకి చెప్పులు లేకపోయినా కూతుర్ని భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్తున్న ఓ తల్లి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వయసు మళ్లి తర్వాత మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఇక ముసలితన వచ్చింది అంటే మతి మరుపు కచ్చితంగా వచ్చేస్తోంది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. అయోమయానికి గురౌతూ ఉంటారు. దీనినే మతిమరుపు లేదంటే డిమెన్షియా అంటారు. ఇది అందరిలోనూ జరిగేదే.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాది మండలు మరింత ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. చండీగఢ్ లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40.2 డిగ్రీలు దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇంత ఉష్ణోగత్ర తర్వాత రేపు వాతావరణం మేఘావృతమై ఉంటుందని, ఈదురు గాలులు వీచే అవకాశం వాతావరణ శాఖ చెప్పింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హైడ్రేటెడ్గా ...
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్తో పాటుగా నారాయణగిరి (Narayanagiri) ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ లపై కమల నాథులు పోకస్ చేశారు. కర్ణాటకలో జరిగిన తప్పులను మరే రాష్ట్రంలో జరుగకూడదని జాగ్రత్త పడుతున్నారు. రానున్న పలు రాష్ట్రాల ఎన్నికలపై లోకల్ నాయకులను రెడీ చేస్తున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారమే తాము కరెంటు బిల్లులను కట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదని చెప్పినా విద్యుత్ అధికారుల మాటను కర్ణాటక ప్రజలు పట్టించుకోవడంలేదు. బిల్లులను కాంగ్రెస్ వద్దే తీసుకోవాలని అంటున్నారు.