జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కేసీఆర్ ఆశలకు తొలి అడుగుపడ్డట్లే కనిపిస్తోంది. మహారాష్ట్రలో BRS పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టింది. రాష్ట్రంలో మొదటి అభ్యర్థి విజయం సాధించారు. జాతీయ రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS) తొలి విజయం సాధించింది. ఛత్రపతి సంభాజీనగర్ లో గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి.
ఆ యువకుడు నిలబడినప్పుడు ప్యాంట్ బెల్ట్ తీసి ఉంది. ఇగో చూడండి జిప్ తెరచి ఉంది అని నందిత చెప్పింది. ఆగమ్మా పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కండక్టర్ చెప్పాడు. దీనికి భయపడిన యువకుడు బస్సు దిగాడు.
యూజర్లకు మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది ట్విట్టర్. 2 గంటల డ్యురేషన్ గల వీడియోలను అప్ లోడ్ చేసే అవకాశం ఇచ్చింది. బ్లూ టిక్ కలిగిన వినియోగదారులు మాత్రమే వీడియో పోస్ట్ చేసేందుకు వీలు కల్పించింది.
దేశంలో ప్రస్తుతం ఉన్న పట్టణ కేంద్రాలపై జనాభా భారాన్ని తగ్గించేందుకు ఎనిమిది కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో కేంద్రం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని సిఫారసు చేసిందని ఈ మేరకు వెల్లడించారు.
మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించాం. ఇది అమల్లోకి వచ్చాక మహిళలను బస్సుల్లో ఎక్కించుకునేందుకు కొందరు డ్రైవర్లు నిరాకరిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
ఆ ఫోన్ లో డేటా పరిశీలిస్తే దారుణాలు వెలుగులోకి వచ్చాయి. వారికి ఒకరి నుంచి సందేశాలు అందాయి. దేశంలో ఆత్మహుతి దాడులకు సిద్ధం కావాలని ఆ సందేశంలో ఉంది. వీరు పరస్పరం సమాచారం కోసం రాకెట్ చాట్, త్రీమా యాప్స్ వినియోగించారు.
ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని పిలిభిత్(pilibhit)లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్నంగా ఇవ్వాల్సిన రూ.10 లక్షలు ఇవ్వలేదని ఓ భర్త తనతో మూడు నెలలు కాపురం చేయలేదని భార్య ఆరోపించింది. రూ.5 లక్షలు ఇచ్చిన తర్వాతనే హనీమూన్ కోసం నైనిటాల్ వెళ్లారని..అక్కడ కూడా తన అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను రహస్యంగా చిత్రీకరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దళితుడికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ప్రతికూల ప్రతిచర్యలు వస్తాయని, అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జి పరమేశ్వర (G. Parameshwara) కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించారు. కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ (DK Sivakumar) అంశానికి తెరపడగానే, కొత్త సమస్య వచ్చి పడింది. ఫలితాలు వెలువడిన రోజు నుండి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొ...
ఒరిస్సా(Orissa)లో మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఒరిస్సాలోని పూరి నుంచి బెంగాల్ లోని హౌరా వరకు ఈ ట్రైన్ నడవనుంది.
తనను సీఎంగా నియమించకపోవడంపై డీకే గురువారం స్పందించారు. ‘సీఎం ఎంపిక అంశం మొదటి నుంచి అధిష్టానానికే వదిలేశాం. వారు ఆ మేరకే నిర్ణయం తీసుకున్నారు. నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే.
ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి రజనీ కాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇదే వేదిక పైఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా కనిపించి ఉంటే బాగుండని అనున్నారు నందమూరీ ఫ్యాన్స్. కానీ ఈ వేడుకకు వాళ్లకు ఇన్విటేషన్ లేదు. అయితే ఇప్పుడు జరగబోయే బిగ్గెస్ట్ ఈవెంట్కు నందమూరి ...
బటయ ఎండలు మండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండాలు భయంకరంగా ఉన్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే కూడా భయం వేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. బయట అడుగుపెట్టకుండా, ధాని ప్రభావం ఇంట్లో కూడా తెలిసిపోతోంది. మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతోంది.
ఉద్యోగం సాధించాక చేసుకుందాం.. ఇప్పుడు వద్దని దీపక్ చెబుతున్నా ఆమె వినడం లేదు. ఒత్తిడి తీవ్రమవడంతో ఎట్టకేలకు దీపక్ పెళ్లికి అంగీకరించాడు. ఆర్య సమాజ్ లోని గుడిలో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు.