ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి నటి ఆదా శర్మపై ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఇదే ఆగ్రహంతో ఓ వ్యక్తి ఆదా శర్మ వ్యక్తిగత వివరాలు బహిరంగ పరిచాడు.
విపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యాయి. మీ కన్నా ఆస్ట్రేలియా నేతలు నయం అన్నారు. పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి రామని చెప్పడంతో ఈ మేరకు కామెంట్స్ చేశారు.
మహారాష్ట్రలో గల నాసిక్లో నీటి కోసం జనం ఇబ్బంది పడుతున్నారు. చుక్క నీటి కోసం ఓ మహిళ బావిలో దిగుతోన్న వీడియో ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
ఓ గూడ్స్ ట్రైన్ ఆకస్మాత్తుగా పట్టాలు తప్పంది. ఈ సంఘటన ఓడిశాలో చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ ప్రాంతాల్లో ప్రయాణించే రైళ్లకు అంతరాయం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. ఒడిశా ఛత్రపూర్-గంజాం రైల్వే స్టేషన్ల మధ్య ఈ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సిబ్బంది చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ...
హిండెన్బర్గ్ నివేదిక తర్వాత కనిష్ట స్థాయిల నుంచి అదానీ గ్రూప్(adani group)లోని స్టాక్ ధరలు క్రమంగా పుంజుకున్నాయి. దీంతో ఏడు కంపెనీల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో చేసిన పెట్టుబడుల మార్కెట్ విలువ రూ.44,670 కోట్లకు పెరిగింది. ఈ సంస్థలో అదానీ స్టాక్ తన హోల్డింగ్ల మార్కెట్ విలువ ఏప్రిల్ నుంచి దాదాపు రూ.5,500 కోట్లు పెరిగినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా వె...
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi international airport)లో భారీగా డ్రగ్స్(drugs) దొరికింది. ఇద్దరు కామెరూన్ దేశస్థుల నుంచి రూ.47.75 కోట్ల విలువైన హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ పోర్టు(Visakhapatnam Port) అరుదైన ఘనతను సాధించింది. తన రికార్డును తానే తిరగరాసింది. 2022-23లో 73.73 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసి దేశంలో నాలుగు స్థానంలో నిలువగా..తూర్పు తీరంలో రెండో స్థానం కైవసం చేసుకుంది.
ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి బైక్ నడుపుతుండగా.. అతడి వెనుకాల నల్లని కుక్క వెనక సీట్లో కూర్చొని, తన రెండు పాదాలను బైకు నడిపే వ్యక్తిపై పెట్టి,హెల్మెట్ ధరించి నిటారుగా కూర్చుని ఉంది.
తన ప్రయాణాన్ని పరిణీతి రంగులమయంగా మార్చిందని.. ఎన్నో నవ్వుల్ని, సంతోషాల్ని తెచ్చిందన్నారు. తమ నిశ్చితార్థం ఎంతో సంతోషకరంగా జరిగిపోయిందని, అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు.
రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం తీవ్ర వివాదం రేపుతోంది. రాష్ట్రపతి ఆ భవనాన్ని ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రపతి లేని ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయి.
ఒంటరిగా జీవించడం ప్రారంభమైంది. పిల్లలు పట్టించుకోకపోవడంతో భిక్షగాడిగా మారాడు. కొన్నేళ్లుగా బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రజలు ఇచ్చే డబ్బును పూల్ పాండీ తిరిగి వారి కోసమే వినియోగిస్తున్నాడు.
అత్యంత శక్తివంతమైన జంతువును కూడా సింహం (lion) ముందు నిస్సహాయంగా మారుతుంది. అయితే, ఇందుకు భిన్నంగా సోషల్ మీడియాలో చాలా ఆశ్చర్యకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది.
పెళ్లి రోజున ఓ వరుడు వివాహం చేసుకోవడం ఇష్టంలేక పారిపోయాడు. దీంతో అమ్మాయి ఊరికే ఊరుకోలేదు. అతని కోసం ఏకంగా 20 కి.మీ వెంబడించి అతన్ని పట్టుకుని తిరిగి మండపానికి తీసుకువచ్చింది. తర్వాత అతన్నే మ్యారేజ్ చేసుకుంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్(viral) అవుతుంది.