ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఐసీయూలో చేర్చిన ఒక రోజు తర్వాత, వైద్య కారణాలతో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్వాసకోశ సమస్యల కారణంగా జైన్ను ఢిల్లీలోని లోక్నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చేర్చారు.
ఆగ్రహం కట్టలు తెంచుకున్న కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరాభవం ఎదురవడంతో సోదాలు చేయకుండానే వారు వెనుదిరిగారు. కాగా ఈ దాడిని ఐటీ శాఖ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం.
పూనం ఆర్ట్ అకాడమీ ద్వారా Instagramలో భాగస్వామ్యం చేయబడిన ఓ వీడియోలో ఇద్దరు మహిళలు వృత్తం గీస్తున్నట్లు చూపబడింది. అనుకోని విధంగా అది 3డీ ఆర్ట్ అయిపోయింది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
మణిపూర్(Manipur)లో శాంతిభద్రతలు కాపాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) గురువారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలో మణిపూర్లో పర్యటిస్తానని, హింసకు పాల్పడిన రెండు వర్గాలు ప్రజలతోనూ చర్చిస్తానని చెప్పారు. కోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి రెండు వర్గాల మధ్య హింస కొనసాగుతోందని షా అన్నారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వ విజయాల గురించి బీజేపీ(BJP) గొప్ప సంప్రదింపు ప్రచారాన్ని నిర్వహించబోతోంది.
ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది.
పాట్నా రైల్వే టీవీల్లో అడల్ట్ కంటెంట్ ప్లే కావడానికి గల కారణం తెలిసింది. ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో ఒకతను ఇలా చేశాడని అధికారులు తెలిపారు.
సినిమా విడుదలకు ముందు నుంచే అనేక నిరసనలు ఆందోళనలు. అయినా చిత్రాన్ని ఎలాగోలా విడుదల చేసేశారు. ఆ సినిమాలే ది కేరళ స్టోరీ(The Kerala Story) మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.
కేరళలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియరాలేదు. కన్నూర్లో బుధవారం ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి.
పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షానికి చెందిన 19 పార్టీలు ప్రకటించాయి. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ (PM MODI) ఈ నెల 28న ప్రారంభించనున్నారు.
MiG-29K:భారత నౌకాదళం మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఐఎన్ఎస్ విక్రాంత్పై రాత్రికి రాత్రే ల్యాండ్ చేసి మిగ్-29కె చరిత్ర సృష్టించింది. ఇది నేవీ స్వయంశక్తి పట్ల ఉన్న ఉత్సాహానికి నిదర్శనమని భారత నౌకాదళం పేర్కొంది.