మహానాడు(Mahanadu)లో చంద్రబాబు(Nara Chandrababu Naidu) మాట్లాడుతూ..ప్రజలతో అనుసంధానం కావాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను వధించి విజయం సాధించాలన్నారు.
పెళ్లి తర్వాత చాలా మంది దంపతులు హనీమూన్ కి మాల్దీవులకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ది బెస్ట్ హనీమూన్ స్పాట్ అంటే మాల్దీవులు అని అందరూ అంటారు. మాల్దీవులు 'హనీమూన్ ప్యారడైజ్'గా పిలువబడే ఒక ద్వీప దేశం.
సెప్టెంబర్ నెల వరకు చెల్లుబాటు అవుతుందని వివరించాడు. అయినా అక్కడి సిబ్బంది వినిపించుకోకపోవడంతో కొంత వాగ్వాదం ఏర్పడింది. దీంతో వెంటనే బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న భారతీయ విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులకు షాక్ ఇచ్చాయి. ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్లకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై విధించిన తాత్కాలిక నిషేధంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
జాతీయ ప్రయోజనాల దృష్య్టా నేను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని సంబరంగా చేసుకుంటా. అయితే రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, ప్రారంభోత్సవ షెడ్యూల్ లో ప్రతిపక్ష పార్టీలను చేర్చకపోవడంపై నా అసమ్మతిని కొనసాగిస్తా’
సుందరమైన భవనం.. చెక్కుచెదరని నిర్మాణం.. మరో వందేళ్లయినా ఉండే సౌధం.. అలాంటి భవనాన్ని ఢిల్లీలో నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనం ఫొటోలు.. లోపలి దృశ్యాలు చూడండి..
ఇన్ని రోజులు భవనం కొనసాగుతోంది. అసలు కొత్త భవనం నిర్మించాల్సిన పనే లేదు. ఇదంతా పనికిమాలింది. రాష్ట్రపతిని పిలవకుండా ప్రారంభించడం దారుణం. ఏం సాధిస్తున్నారు?.