సీఎం కేసీఆర్(CM KCR) తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. ఇప్పటికే 6 లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడు హైదరాబాద్ భూములపై పడ్డారని విమర్శించారు.
కారులో ఎక్స్ ట్రా ఫిట్టింగ్స్ చేయించుకుంటే, అది కూడా పలు తక్కువ ధరతో కూడిన ఎలక్ట్రిక్ పరికరాలను వాడుతున్నట్లయితే అవి ప్రమాదానికి కారణమవుతాయని Mahindra సంస్థ ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో తెలిపింది.
మే 27న న్యూఢిల్లీలో జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హాజరుకావడం లేదని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నీతి అయోగ్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవడం విధి నిర్వహణలో లోపమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
జూన్ 26, 2023 నుంచి YouTube స్టోరీస్ ఫీచర్ అందుబాటులో ఉండదని కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. ఆ తేదీలో ఇప్పటికే లైవ్లో ఉన్న స్టోరీలు ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయని YouTube గురువారం బ్లాగ్పోస్ట్లో తెలిపింది.
ఈ ఏడాది ఎండలు(sun) కొత్త రికార్డులను సృష్టించాయి. ఎండలతో జనం మాడా పగిలి పోయింది. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అని ఎదురు చూస్తున్న జనానికి చల్లటి కబురు అందించింది
'ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్'(The Diary of West Bengal) ట్రైలర్ విడుదలైన వెంటనే, రచ్చ జరిగింది, చిత్ర దర్శకుడికి పోలీసులు లీగల్ నోటీసు ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ట్రైలర్ విడుదలైంది
ఆయకట్టు రైతులు నీరు వృథాగా పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు నీటిని ఆపేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోశారు. అధికారిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఎంతో విలువైన నీటిని వృథా చేశారని రైతులు, స్థానికులు మండిపడ్డారు.
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన వీరిద్దరూ మరోసారి పర్యటించనున్నారు. ప్రగతి భవన్ లో ముగ్గురు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. వీటితో పాటు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం, జాతీయ రాజకీయాలు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది.
ఈ సమావేశాలకు రానుపోను ఖర్చు వృథా తప్పా అంతకుమించి ఏమీ జరగదని కొట్టిపారేశారు. సహకార సమాఖ్యకు విలువ లేనప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం హాస్యమే అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
వీరిద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఆగ్రహం తట్టుకోలేక చెప్పు తీసుకుని దాడి చేసింది. తరగతి గది బయటకు వచ్చిన వీరిద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. మరో ఉపాధ్యాయురాలు కూడా వచ్చి విరుచుకుపడ్డారు. ముగ్గురు కొట్లాడుకున్నారు.