మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లో ట్రిపుల్ తలాక్ను నిషేధించింది.
ఆర్థిక సంక్షోభం(economic crisis) కారణంగా పాకిస్తాన్(Pakistan) తన దేశంలోని పిల్లలకు విద్య(study)ను అందించలేకపోతుంది. ఢిల్లీకి చెందిన పాకిస్థాన్ హైకమిషన్(Pakistan High Commission) పాఠశాలను మూసివేయాల్సి వచ్చింది. హైకమిషన్ సిబ్బంది పిల్లల కోసం పాఠశాలలు స్థాపించబడ్డాయి.
మణిపూర్లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న హింసాకాండ(Violence) ఆగడం లేదు. కుకీ(kuki), మైతేయి మధ్య విభేదాలు తలెత్తాయి. హింసలో ఇప్పటివరకు 70 మందికి పైగా మరణించారు.
ప్రతిపక్షాల ఐక్యత పార్టీ బలోపేతానికి కసరత్తు ముమ్మరం చేశారు. పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఈసారి బీహార్ సీఎం నితీశ్ కుమార్(Bihar CM Nitish Kumar) పాత్ర చాలా కీలకమని భావిస్తున్నారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీకాలం తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది. తన తొమ్మిదేళ్ల ప్రయాణంలో, మహిళల హక్కులు, రక్షణకు ప్రాధాన్యత కల్పించారు. 2014లో ప్రధాని మోడీ(PM modi) అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రత(safety of women) కోసం అనేక చట్టాలను రూపొందించారు.
మణిపూర్లో నిరంతరం హింసాకాండ కొనసాగుతోంది. స్థానికి మీడియా ప్రకారం..ఆదివారం హింస(Violence) చెలరేగిన హింసలో ఒక పోలీసు(police)తో సహా కనీసం ఐదుగురు మరణించారు. 12 మంది గాయపడ్డారు. అదే సమయంలో చాలా చోట్ల పౌరులు, ఉగ్రవాదులు, భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన ఘటనలు తెరపైకి వచ్చాయి.
తన జీవితంలో ఎప్పుడూ చూడని సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తానని చంద్రబాబు(Chandrababu) అన్నారు. రాబోయే ఐదేళ్లు ఎవ్వరూ ఊహించని విధంగా పనులు చేసి రాష్ట్రాన్ని కాపాడుతానని, ఏపీని మళ్లీ ట్రాక్లోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. రేపటి నుంచి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో(Manifesto)ని ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
పోలీసులు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందకు సాగేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మణిపూర్(Manipur) పోలీసులకు చెందిన కమాండో(commandos)లకు, దుండగులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 8 గంటలుగా ఇరువర్గాల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి.
ఓ యువతి యూనివర్సిటీ క్లాసులకు అటెండ్ అయ్యే సమయంలో ఆమె వెంట తన పెంపుడు కుక్క(Dog) జస్టిన్ కూడా హాజరయ్యేది. తన యజమాని పట్ల అంకిత భావంతో ఆ శునకం పనిచేయడంతో యూనివర్సిటీ వారు ఆ కుక్కకు కూడా డిప్లొమా డిగ్రీ పట్టాను అందజేశారు.