బంధువుల కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు సోదరులు మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
ఇండియాలో టెక్నో కామన్ 20(Tecno Camon 20) సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఫోటోగ్రఫీ-ఫోకస్డ్ స్మార్ట్ఫోన్లు మే 27న దేశంలో లాంచ్ కానున్నట్లు తెలిపాయి.
షాట్గన్ ప్రపంచ కప్(issf shotgun shooting 2023)లో మహిళల స్కీట్ విభాగంలో భారత షూటర్లు మంచి ప్రదర్శన ఇచ్చి రెండు పతకాలు ఖాయం చేసుకున్నారు. గణేమత్ సెఖోన్ రజతం గెలుచుకోగా, దర్శన రాథోడ్ కాంస్యం సాధించింది.
హైదరాబాద్ లో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల(Hyderabad Real Estate company)పై ఏకకాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి.
నటి వైభవీ ఉపాధ్యాయ(Vaibhavi Upadhyaya) హిమాచల్ ప్రదేశ్లోని తనకు కాబోయే భర్తతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం(Car Accident) జరిగింది. రోడ్డు మలుపు తిప్పుతున్న సమయంలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఆమె మృతిచెందింది.
DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్(Rajiv Singh) అత్యంత సంపన్న భారతీయ రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు ఈ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.
పన్ను చెల్లింపు విధానంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశం నుంచి ఇతర దేశాలకు చేసే చెల్లింపులపై కూడా 20 శాతం పన్ను(Tax) విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో క్రెడిట్ కార్డు వాడే వారికి పన్ను భారం తప్పడం లేదు.
ఒకప్పుడు నగదు కోసమే మాత్రం ఏటీఎం(ATM)కు వచ్చే ప్రజలు ఇకపై లిక్కర్ ఏటీఎంల(Liquor Atms)కు రాబోతున్నారు. బార్ ఏటీఎంలలో బీరు, బ్రాంది, విస్కీ, రమ్, జిన్ వంటి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అయితే ఈ బార్ ఏటీఎంలు ఉండేవి తమిళనాడులోని చెన్నైలో మాత్రమే.
గుక్కెడు నీళ్ల కోసం గుండెపగిలేలా ఏడ్చే బతుకులెన్నో మన దేశంలో ఉన్నాయి. కిలోమీటర్ల మేర నడిచి తాగటానికి నీరు తెచ్చుకుని జీవిస్తున్న వారు ఇంకా మన దేశంలో ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఇంకా నీటి సమస్య తాండవిస్తూనే ఉంది. గొంతు తడపడం కోసం ప్రాణాలను బిగపెట్టి పోరాటం చేస్తున్న తల్లులెందరో సుదూర ప్రాంతాల్లో మనకు దర్శనమిస్తారు.
డెవలప్మెంట్ పేరుతో మనుషులు చేసే విద్వంసం అంతా ఇంతా కాదు. అందులో భాగంగానే సముద్రంలో వ్యర్థాలను, పాడైపోయిన ప్లాస్టిక్ వస్తువులను పడవేయడం. వాటి వలన సముద్రం పాడవడమే కాకుండా జీవులకు హాని కలుగుతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఎరీనా స్టేడియంలో జరిగిన గ్రాండ్ ప్రోగ్రామ్లో 20 వేల మందికి పైగా ఎన్నారైలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా పాల్గొన్నారు.
సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ (UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు.
రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, గుర్తింపు కోసం తగిన రుజువు చూపించడకుండానే రూ. 2,000 నోట్ల మార్పిడిని ఆర్బీఐ అనుమతించిందని ఈ పిల్ లో పేర్కొన్నారు.