• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Four brothers died: రోడ్డు ప్రమాదంలో నలుగురు బ్రదర్స్ స్పాట్ డెడ్

బంధువుల కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు సోదరులు మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

May 24, 2023 / 12:45 PM IST

UPSC Civils Ranks: సివిల్స్‌లో సత్తాచాటిన దినసరి కూలీల కొడుకులు

యూపీఎస్సీ సివిల్స ఫలితాల్లో దినసరి కూలీల బిడ్డలు సత్తా చాటారు. ర్యాంకులు సాధించి తమ కన్నవారి కలలను నెరవేర్చారు.

May 24, 2023 / 11:42 AM IST

Smart Phones: 27న లాంచ్ కానున్న Tecno Camon 20 సిరీస్..స్పెసిఫికేషన్లు ఇవే

ఇండియాలో టెక్నో కామన్ 20(Tecno Camon 20) సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఫోటోగ్రఫీ-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌లు మే 27న దేశంలో లాంచ్ కానున్నట్లు తెలిపాయి.

May 24, 2023 / 11:01 AM IST

ISSF shotgun shooting: భారత షూటర్ల రికార్డు..గోల్డ్ జస్ట్ మిస్

షాట్‌గన్ ప్రపంచ కప్‌(issf shotgun shooting 2023)లో మహిళల స్కీట్‌ విభాగంలో భారత షూటర్లు మంచి ప్రదర్శన ఇచ్చి రెండు పతకాలు ఖాయం చేసుకున్నారు. గణేమత్ సెఖోన్ రజతం గెలుచుకోగా, దర్శన రాథోడ్ కాంస్యం సాధించింది.

May 24, 2023 / 10:19 AM IST

IT Raides : హైదరాబాద్‌లో 30 చోట్ల ఐటీ సోదాలు

హైదరాబాద్ లో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల(Hyderabad Real Estate company)పై ఏకకాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి.

May 24, 2023 / 10:08 AM IST

Vaibhavi Upadhyaya : రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం

నటి వైభవీ ఉపాధ్యాయ(Vaibhavi Upadhyaya) హిమాచల్ ప్రదేశ్‌లోని తనకు కాబోయే భర్తతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం(Car Accident) జరిగింది. రోడ్డు మలుపు తిప్పుతున్న సమయంలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఆమె మృతిచెందింది.

May 24, 2023 / 10:08 AM IST

Indian Real Estate:కింగ్..DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్

DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్(Rajiv Singh) అత్యంత సంపన్న భారతీయ రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు ఈ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.

May 24, 2023 / 09:08 AM IST

Credit Cards: క్రెడిట్ కార్డు వాడేవారికి షాక్..జులై 1 నుంచి ట్యాక్స్ బాదుడు!

పన్ను చెల్లింపు విధానంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశం నుంచి ఇతర దేశాలకు చేసే చెల్లింపులపై కూడా 20 శాతం పన్ను(Tax) విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో క్రెడిట్ కార్డు వాడే వారికి పన్ను భారం తప్పడం లేదు.

May 23, 2023 / 09:12 PM IST

LIQUOR ATM: మందుబాబులకు తీపికబురు..త్వరలో లిక్కర్ ఏటీఎంలు!

ఒకప్పుడు నగదు కోసమే మాత్రం ఏటీఎం(ATM)కు వచ్చే ప్రజలు ఇకపై లిక్కర్ ఏటీఎంల(Liquor Atms)కు రాబోతున్నారు. బార్ ఏటీఎంలలో బీరు, బ్రాంది, విస్కీ, రమ్, జిన్ వంటి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అయితే ఈ బార్ ఏటీఎంలు ఉండేవి తమిళనాడులోని చెన్నైలో మాత్రమే.

May 23, 2023 / 07:46 PM IST

Online Gaming: పన్ను తీసివేయాలంటూ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు ఆర్డర్

విజృంభిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ సెక్టార్‌పై పన్ను విధించడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రుల ప్యానెల్ ఇంకా తన నివేదికను సమర్పించలేదని నివేదించబడింది.

May 23, 2023 / 07:50 PM IST

Video Viral: తల్లి కష్టం చూసి బావి తవ్విన బుడ్డోడు!

గుక్కెడు నీళ్ల కోసం గుండెపగిలేలా ఏడ్చే బతుకులెన్నో మన దేశంలో ఉన్నాయి. కిలోమీటర్ల మేర నడిచి తాగటానికి నీరు తెచ్చుకుని జీవిస్తున్న వారు ఇంకా మన దేశంలో ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఇంకా నీటి సమస్య తాండవిస్తూనే ఉంది. గొంతు తడపడం కోసం ప్రాణాలను బిగపెట్టి పోరాటం చేస్తున్న తల్లులెందరో సుదూర ప్రాంతాల్లో మనకు దర్శనమిస్తారు.

May 23, 2023 / 07:05 PM IST

Chennai: సముద్రాల్లో పెరుగుతోన్న ప్లాస్టిక్ కాలుష్యం

డెవలప్మెంట్ పేరుతో మనుషులు చేసే విద్వంసం అంతా ఇంతా కాదు. అందులో భాగంగానే సముద్రంలో వ్యర్థాలను, పాడైపోయిన ప్లాస్టిక్ వస్తువులను పడవేయడం. వాటి వలన సముద్రం పాడవడమే కాకుండా జీవులకు హాని కలుగుతుంది.

May 23, 2023 / 06:49 PM IST

PM Modi Australia Visit:25ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ : మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఎరీనా స్టేడియంలో జరిగిన గ్రాండ్ ప్రోగ్రామ్‌లో 20 వేల మందికి పైగా ఎన్నారైలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా పాల్గొన్నారు.

May 23, 2023 / 06:23 PM IST

UPSC : సివిల్ సర్వీసెస్ టాపర్ మన హైదరాబాదీనే

సివిల్స్‌ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ (UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు.

May 23, 2023 / 05:23 PM IST

2000 rupee notes: రూ.2వేల నోట్ల రద్దుపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్

రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, గుర్తింపు కోసం తగిన రుజువు చూపించడకుండానే రూ. 2,000 నోట్ల మార్పిడిని ఆర్‌బీఐ అనుమతించిందని ఈ పిల్ లో పేర్కొన్నారు.

May 23, 2023 / 05:02 PM IST