కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె(Nirmala Sitharaman daughter) పరకాల వాజ్ఞయి పెళ్లి పీటలు ఎక్కారు. బెంగళూరులోని నివాసంలో అత్యంత నిరాడంబరంగా ఈ వివాహ వేడుకలు జరిగాయి. తమిళ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వివాహం సాగింది.
రెండు కాన్పులో అమ్మాయిల(girl child)ను వద్దనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రెండో ప్రసవంలో పాపాయి జన్మిస్తే రూ.6 వేల సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. మిషన్ శక్తి స్కీమ్ లో భాగంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణాల్లోనే నివసించాలని ఆశపడుతున్నారు. పల్లెల్లోని మట్టివాసననను ఎవరూ ఆస్వాదించడం లేదు. పట్టణాల్లోని సౌకర్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇదంతా పిల్లలు, యుక్త వయసువారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందా? అసలు పిల్లల ఆరోగ్యానికి, అభివృద్ధికి పల్లెలు బెటరా లేక.. పట్టణాలా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
ప్రజలు విద్యుత్ చార్జీలు భరించలేని స్థితిలో ఉంటే వారు ఫ్యాన్లు వాడటం మానుకోవాలని..దానికి బదులు చెట్లనీడలో కూర్చోవాలని
అస్సాం స్పీకర్ (AssamSpeaker)సలహా ఇచ్చారు
ప్రతి సంవత్సరం మే 8ని ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే(World Brain Tumor Day)గా జరుపుకుంటారు. మెదడు కణితులు మెదడులో లేదా చుట్టూ ఉన్న అసాధారణ కణాల పెరుగుతాయి. అవే చివరకు క్యాన్సర్ కి దారి తీస్తాయి. మెదడు కణితుల నిర్దిష్ట కారణాలు తరచుగా కనిపించనప్పటికీ, రేడియేషన్, కుటుంబ చరిత్ర కూడా కారణం కావచ్చట.