• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Assam: అనుమతి లేకుండా రెండో పెళ్లి కుదరదు.. ఎక్కడంటే..?

ప్రభుత్వ ఉద్యోగులకు అసోం ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. మొదటి భార్య ఉండగా.. రెండో వివాహం చేసుకోకూడదని స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చిచెప్పింది.

October 27, 2023 / 02:56 PM IST

Amith Shah: త్వరలోనే నేర చట్టాల బిల్లుకు ఆమోదం..ప్రజల హక్కులు రక్షిస్తాం

హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించి..ఆ తర్వాత వివిధ రకాల చట్టాల గురించి ప్రస్తావించారు.

October 27, 2023 / 01:01 PM IST

Ration scam: రేషన్ కుంభకోణం..అర్ధరాత్రి మంత్రి అరెస్టు

కీలక మంత్రి పదవిలో ఉండి కూడా రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కూడా అవినీతి చేశారనే ఆరోపణలోచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ పశ్చిమ బెంగాల్లో రేషన్ పంపిణీ స్కాం(ration scam) విషయంలో మంత్రి జ్యోతిప్రియ మాలిక్‌ను విచారించి ఈరోజు తెల్లవారుజామున అరెస్టు చేసింది.

October 27, 2023 / 12:02 PM IST

Haryana: రైల్వే స్టేషన్లను బాంబు పెట్టి పేల్చేస్తాం.. లష్కరే తోయిబా పేరుతో లేఖ

హర్యానాలోని యమునానగర్-జగాద్రి రైల్వే స్టేషన్‌లో గురువారం బెదిరింపు లేఖ వచ్చింది. ఆ లేఖలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పేరు రాసి ఉంది. లేఖపై సమాచారం అందుకున్న భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

October 26, 2023 / 08:33 PM IST

Man Rides Donkey: గాడిదపై వచ్చి నామినేషన్ వేసిన అభ్యర్థి.. వీడియో వైరల్

ఓ వ్యక్తి ఎన్నికల బరిలో నిలిచాడు. ప్రజలను ఆకర్షించేందుకు ఆ వ్యక్తి గాడిదపై ఊరేగాడు. ఆ అభ్యర్థికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

October 26, 2023 / 07:41 PM IST

Raas Festival: రూ.100లకే రూ.76 లక్షల రేంజ్ రోవర్..మరికొద్ది రోజుల వరకే బంపరాఫర్

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రాస్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. రాస్ ఫెస్టివల్ సందర్భంగా ఎప్పటిలాగే రూ.100లకు లాటరీ టిక్కెట్లను విక్రయించనున్నారు. అందులో మొదటి బహుమతిగా రూ.76 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారును ఇవ్వనున్నారు. అలాగే మిగిలిన బహుమతులు కూడా ఖరీదైన కార్లనే ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో లాటరీ టిక్కెట్ల కోసం జనాలు ఎగబడుతున్నారు.

October 26, 2023 / 06:33 PM IST

Jammu Kashmir: కాశ్మీర్‌లోని కుప్వారా ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు హతం

ఉత్తర కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని ఆర్మీ సైనికులు భగ్నం చేసి ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు.

October 26, 2023 / 06:29 PM IST

Shirdi Saibaba temple:లో మోడీ ప్రార్ధనలు..రూ.7,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన!

ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ(modi) గురువారం షిర్డీ సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు. ఆ క్రమంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని..దేవాలయంలో కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్‌ను PM ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్‌ రమేష్‌ బాయిస్‌, సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సహా పలువురు పాల్గొన్నారు.

October 26, 2023 / 04:52 PM IST

SCO meet: షాంఘై సదస్సులో ఆషీకీ2 సాంగ్..జయశంకర్ పోస్ట్ వైరల్

కిర్గిస్థాన్‌ వేదికగా షాంఘై సహకార సదస్సు జరుగుతుంది. ఈ సమావేశం ప్రారంభం సందర్భంగా మన భారతదేశపు పాటతో మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను భారత విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్‌గా మారింది.

October 26, 2023 / 04:37 PM IST

Mishra : హేమమాలినితో డ్యాన్స్ చేయించేలా అభివృద్ధి మంత్రి కాంట్రవర్సీ కామెంట్స్

ఏకంగా హేమమాలినితోనే డ్యాన్స్ చేయించామని మంత్రి కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.

October 26, 2023 / 02:44 PM IST

Sukhwinder Singh : హిమాచల్‌ సీఎం సుఖు తీవ్ర అస్వస్థత.. అర్ధరాత్రి ఆసుపత్రిలో అడ్మిట్

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురయ్యారు.

October 26, 2023 / 02:10 PM IST

UNO: వచ్చే రెండేళ్లలో భారత్ లో తీవ్రంగా నీటి కొరత!

భారత్లో నీటి కష్టాలు మరో రెండేళ్లలో తీవ్రం కానున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అధిక వేడి వాతావరణం, కరువు వంటి అంశాల నేపథ్యంలో భూగర్భ జలాలపై ఆధారపడటం క్రమంగా పెరిగినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాలకు నీటి కష్టాలు తప్పవని రిపోర్ట్ హెచ్చరించింది.

October 26, 2023 / 01:52 PM IST

MP : పాముకు ప్రాణం పోసిన కానిస్టేబుల్..ఇదిగో వీడియో

ఓ కానిస్టేబుల్ సాహసం చేసి మరీ పాముకు పాలు పోయడం కాదు ఏకంగా ప్రాణమే పోశాడు.

October 26, 2023 / 01:13 PM IST

ED Rides: రాష్ట్రంలో ఎన్నికలు..కాంగ్రెస్ ఛీఫ్ ఇంట్లో ఈడీ సోదాలు

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఫెమా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి కుమారుడు వైభవ్ గెహ్లోత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతోపాటు ఆ రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

October 26, 2023 / 12:54 PM IST

Patalkot ఎక్స్ ప్రెస్ బోగీల్లో మంటలు.. 13 మందికి గాయాలు

పాతాల్కిట్ ఎక్స్ ప్రెస్ బోగీలు మంటలు చెలరేగాయి. దీంతో 13 మంది గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రుల్లో వారికి చికిత్స అందజేస్తున్నారు.

October 25, 2023 / 09:30 PM IST