ఇటీవల జరిగిన జీ20 సదస్సులో ఇండియా నేమ్ప్లేట్ ఉన్న స్థానంలో భారత్ అని రాసి ఉంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా పాఠ్యపుస్తకాల్లో ఇండియా పేరును భారత్గా మార్చమని ఎన్సీఈఆర్టీ(NCERT) కమిటీ సిఫార్సు చేసింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం పెరగడం వల్ల స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు. అలాగే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించనున్నారు. మరింత వాయుకాలుష్యం పెరితే మాత్రం లాక్ డౌన్ తప్పదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
బండ్లు ఓడలు అవుతాయ్ ఓడలు బండ్లు అవుతాయ్ అంటే ఇదేనేమో.. నిన్నటి దాకా ముఖ్యమంత్రికి నమ్మిన బంటు. నేడు ఏకంగా రాష్ట్ర కేబినెట్ మంత్రి. అతడే వీకే పాండియన్(VK Pandian). ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు పదేళ్ల పాటు వ్యక్తిగత కార్యదర్శిగా (Private Secretary) పాండియన్ సేవలు అందించారు. 2000 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి (IAS officer) అయిన పాండియన్ స్వచ్ఛంద పదవీ విమరణ తీసుకున్నారు. దీనికి సోమవారమే కేంద్ర ప...
ప్రతి ఏడాది ఇంజనీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ రిక్రూమెంట్లు చేపట్టే విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు ఈ ఏడాది నుంచి వాటిని ఆపేశాయి. దీంతో చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
సైబర్ నేరగాళ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరోసారి దాడులు చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని లక్ష్యంగా చేసుకుని జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో 11 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల హడావుడి జోరుగా ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పెద్ద తలనొప్పి ఎదురైంది. పక్క పార్టీలను ఛత్తీస్గఢ్ క్రాంతి సేన ఆశ్చర్యపరిచింది.
మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కు షాక్ తగిలింది. తనను రిమాండ్ చేసి అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.