లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. టాలీవుడ్లో ఓ క్రేజీ కాంబినేషన్ దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని తెలుస్తోంది. అది కూడా ఎవరు ఊహించని కాంబో కావడంతో ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఆ కాంబినేషన్ కొత్తదే కాదు. ఒకప్పుడు శేఖర్ కమ్ముల సినిమాలో ఆర్టిస్ట్గా చేసిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు హీరోగా చేయబోతుండడమే దాని స్పెషాల్టీ. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. ...
ఇప్పటి వరకు నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్టింగ్ చేస్తారని ఎవరు ఊహించి ఉండరు. కానీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. బాలయ్యతో ఆహా ఓటిటిలో అన్ స్టాపబుల్ టాక్ షో చేసి సక్సెస్ అయ్యారు. బాలయ్య క్రేజ్తో ఈ షో అన్ని షోలకు అమ్మ మొగుడిలా మారిపోయింది. దాంతో ఇప్పుడు అల్లు కాంపౌండ్లో మెగా హీరోలకంటే.. బాలయ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. రీసెంట్గా ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్తో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా.. అయితే మధ్యలో దీంతో పాటు ఇండియన్ 2ని తిరిగి పట్టాలెక్కించాడు శంకర్. అందుకే ఆర్సీ 15 లేట్ అవుతుందనే మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అయితే ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్ట్స్తో ఒకేసారి రిస్క్ చేస్తున్న శంకర్.. అప్పుడే కొత్త ప్రాజెక్ట్కు రంగం సిద్దం...
మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు అనగా…. చాలా మంది రాజకీయ నాయకులు పాదయాత్రలు చేయడం చాలా కామన్. ఇప్పటి వరకు చాలా మంది అలా పాదయాత్రలు చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు. అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇలా చాలా మందే ఉన్నారు. వారంతా పాదయాత్రతో విజయం సాధించారు. ఓ వైపు రాహుల్ గాంధీ కూడా జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. వీరి బాటలో లోకేష్ కూడా చేరుతున్నా...
మేకర్స్ నుంచి అఫిషీయల్ అప్టేట్ లేకపోయినా.. ఎట్టకేలకు పుష్ప2 సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ను నిన్న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టినట్టు సమాచారం. అక్కడ వేసిన ఓ ప్రత్యేక సెట్లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేస్తున్నారట. అయితే ఈ షెడ్యూల్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేకుండానే చిత్రీకరిస్తున్నారట. మిగతా నటీనటులతో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారట. ప్రస్తుతం బన్నీ తన...
ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ జరగబోతున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ళ తర్వాత ఈ ఇద్దరు సంక్రాంతి వార్కు రెడీ అవుతుండడంతో.. ఇంట్రెస్టింగ్గా మారింది. పైగా ఆదిపురుష్ కూడా ఆదిపురుష్ పోస్ట్ పోన్ అయిపోయింది కాబట్టి.. చిరు, బాలయ్య మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. అలాగే అఖిల్ ‘ఏజెంట్’ కూడా తప్పుకునే అవకాశాలున్నాయి. అయితే విజయ్ ‘వారసుడు’...
ఇండస్ట్రీలో ఓ హీరో కథను మరో హీరో చేయడం కామన్. అప్పటి పరిస్థితులను బట్టి.. కొంతమంది హీరోలో తమ దగ్గరకొచ్చిన కథలను రిజెక్ట్ చేస్తే.. మరికొంతమంది ఇది మరో హీరోకు సూట్ అవుతుందని సజెస్ట్ చేస్తుంటారు. అలాగే అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ వల్ల కొంత కాలం వెయిట్ చేయమని దర్శకులకు చెబుతుంటారు. కానీ ఈ లోపు హీరోలు మారిపోతారు. ఇప్పుడు బన్నీ, బోయపాటి విషయంలోను ఇదే జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం హీరో రామ్తో యాక్ష...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్కి పాకింది. అందుకే ప్రస్తుతం భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో తారక్ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలో అప్ కమింగ్ ఫిల్మ్ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కొరటాల శివ పవర్ ఫుల్ స్టోరీ లాక్ చేశాడు.. త్వరలోనే ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఆర్ఆర్ఆర్తో వచ్చిన క్రేజ్ను క్యాష్ చేసుకోవడంలో వెనకబడిపోయాడు తారక్. మరోవైపు పుష్ప క్రేజ్త...
ఇప్పటికే ఈ ఏడాదిలో వచ్చిన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు దెబ్బకొట్టినా.. మరోసారి ధమాకా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే కాదు మరో మూడు సినిమాలతో తగ్గేదేలే అంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. లేటెస్ట్ ఫిల్మ్ ‘ధమాకా’.. డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. రవితేజ మార్క్ ఆఫ్ ...
గత వారం, పది రోజులుగా ఎక్కడ చూసిన సమంత గురించే చర్చ జరుగుతోంది.. యశోద సినిమా రిలీజ్తో పాటు మయో సైటిస్ కారణంగా వార్తల్లో నిలుస్తునే ఉంది సామ్. దాంతో సమంతకు ‘యశోద’ సినిమా రిజల్ట్ ఎంతో కీలకంగా మారింది.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. సమంత నుంచి వచ్చిన ఫుల్ లెంగ్త్ మూవీ ఇదే. మధ్యలో కోలీవుడ్ మూవీ ‘కన్మణి రాంబో ఖతీజా’లో నయన తారతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక అంతకు మ...
టాలీవుడ్ నటడు అలీ… ఇటు సినిమాలతోపాటు… అటు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ విజయానికి తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రభుత్వం అలీ కి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవిని కేటాయించాడు. అయితే ఈ పదవి దక్కినందుకు ఆలీ సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ...
సమంత లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘యశోద’.. ఈ వారమే థియేటర్లోకి రానుంది. సరోగసీ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సినిమాతో.. హరి & హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. అయితే సమంత మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేస్తు.. ఓ ఇంటర్య్వూలో బోరున ఏడ్చింది సమంత. దాంతో ఆమె అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇదే ఇప్పుడ...
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అలాగే ఈ సినిమాల మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడని ఎప్పటి నుంచో వినిపిస్తునే ఉంది. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే మూవీని ఎప్పుడో ప్రకటించాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు అయిపోగానే స్పిరిట్ మొదలు కానుంది. వీటితో పాటు బాల...
దర్శక ధీరుడు రాజమౌళి.. మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని మాత్రమే తెలుసు. అలాగే గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు రాజమౌళి. అయితే ఇప్పుడు ఓ క్రేజీ అప్టేట్ ఒకటి బయటికొచ్చింది. గతంలో బాహుబలి సినిమాను రెండు భాగాలుగా రూపొందించి.. ఇండియన్ సిన...
సెన్సేషనల్ మూవీ సింగం సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 2010లో హరి దర్శకత్వంలో.. సూర్య హీరోగా రూపొందిన ‘సింగం’ సినిమా.. తమిళ్తో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాంతో సింగం సీక్వెల్గా 2013లో ‘సింగం 2’ తెరకెక్కించారు. ఈ మూవీ అంతకు మించి అనేలా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దాంతో మరోసారి 2017లో ‘సింగం 3’ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ...