2023 సంక్రాంతికి కేవలం మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు హోరా హోరీగా తలపడేందుకు రెడీ అవుతున్నాయి. అయితే కేవలం చిరు, బాలయ్య మధ్య మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య కూడా పోటీ అంతకు మించి అనేలా నడుస్తోంది. వాల్తేరు వీరయ్యకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తమన్ ‘వీరసింహారెడ్డి’కి మ్యూజిక్ ఇస్తున్...
ఇప్పటం గ్రామస్థులకు హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. ఇటీవల ఈ గ్రామంలో ఇల్లు కూల్చేశారంటూ పవన్… ప్రభుత్వంపై మండిపడిన సంగతి తెలిసిందే. బాధితులకు రూ. లక్ష రూపాయలకు కూడా అందించారు. అయితే…. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో… పవన్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకీ మ్యాటరేంటంటే… ఇళ్ల కూల్చివేత జరుగుతున్నప్పుడు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించిన ఇళ్ల యజమానులు.. తమకు నోటీసులు ఇవ్వకుండానే ...
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తమకు అసలు పోటీనే కాదు అని అని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు పరిపాలించడం చేత కాదని… అందుకు ప్రజలు ఆయనకు బైబై చెప్పారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పోటీలో ఎక్కడా లేడని తేల్చి చెప్పారు. అధికారం అనేది ఇద్దరు వ్యక్తులు నిర్ణయించేదు కాదని, ప్రజలు నిర్ణయించాలన్న స్పృహ చంద్రబాబుకు లేదని సజ్జల అన్నారు. చంద్రబాబుకు అధికారం అప్పన...
టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో , ఆయన బంధువుల ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ విషయంపై తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందంచారు. ఐటీ దాడులకీ, రాజకీయాలకూ ముడి పెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో ఐటీ దాడులు జరగడం కొత్త కాదని లక్ష్మణ్ అన్నారు. తప్పు చేయని వాళ్ళు జడుసుకోవాల్సిన అవసరం లేదని, తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నట్లు అని ప్రశ్నించారు. సక్రమంగా ఎవరు కట...
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాతో ఇండియన్ 2ని కూడా తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లాడు శంకర్. అందుకే ఈ స్టార్ దర్శకుడిపై కాస్త అసహనంగా ఉన్నారు మెగాభిమానులు. కానీ శంకర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ...
సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ సినిమాతో.. ప్రస్తుతం థియేటర్ల వద్ద మాస్ ఆడియెన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో సుధీర్కు మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో.. ఈ సినిమా ప్రూవ్ చేసిందని అంటున్నారు. దాంతో ఇప్పుడు టాలీవుడ్ బడా బడా నిర్మాణ సంస్థలు సుధీర్తో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. ప్రస్తుతం సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో ప్రా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు ‘అకీరా నందన్’ ఎంట్రీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అకీరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు.. డైరెక్టర్ ఎవరు.. ఎలాంటి సబ్జెక్ట్తో ఇంట్రడ్యూస్ కాబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. అందుకు తగ్గట్టే అకీరా ఎంట్రీ గురించి ఏదో ఓ వార్త వినిపిస్తునే ఉంది. తాజాగా ఓ సాలిడ్ అప్టేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం యంగ్ హీరో అడివి శేష్ నటించి...
విజయ్ దేవరకొండతో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి వచ్చి ఐదేళ్లు దాటిపోయింది.. అయినా ఇప్పటికీ ఈ సినిమా ఓ సంచలనం. అయితే అర్జున్ రెడ్డి తర్వాత ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మరో సినిమా రాలేదు. అర్జున్ రెడ్డి మూవీనే హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు. అక్కడా కూడా ఈ సినిమా అదరగొట్టింది. ఇలా సందీప్ ర...
ఏ ముహుర్తాన మహేష్ బాబు-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రకటించారో గానీ.. అప్పటి నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో నెల రోజుల పాటు.. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఉంటుందని వినిపించింది. కానీ నాలుగైదు రోజుల్లోనే ఈ షెడ్యూల్ను చుట్టేశారు. దానికి కారణం మహేష్కు స్క్రిప్టు నచ్చలేదని వినిపించింది. దాంతో త్రివిక్రమ్ మళ్లీ కథ పై కసరత్తులు చేయాల్సి వచ్చిందనేది ఇండస్ట్రీ టాక్. అయితే ఈ...
విశ్వక్ కొత్త సినిమాకు రంగం సిద్దమవుతోంది. ఈ ఏడాది ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ వంటి హిట్ తర్వాత.. ఇటీవలే ‘ఓరి దేవుడా’ అనే సినిమాతో అలరించాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక అప్ కమింగ్ ఫిల్మ్తో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు మాస్ కా దాస్. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో టార్గెట్ చేశాడు. విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’.. రొమాంటిక్ క...
బహుశా ఊహించని విజయం అంటే ఇదేనేమో.. కేవలం 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కాంతార మూవీ.. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని.. ఎవరు కూడా ఊహించి ఉండరు. కానీ కాంతార ఓ సెన్సేషన్గా నిలిచింది. అక్కడ, ఇక్కడ అని కాదు.. అంతటా కూడా బాక్సాఫీస్ను షేక్ చేసేసింది కాంతార. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లో రన్ అవుతునే ఉంది. అయినా కూడా.. ఓటిటిలోకి ఎప్పుడొస్తుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా...
యశోద సినిమా రిలీజ్కు ముందు తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పింది సమంత. దాంతో యశోద సినిమాపై మంచి సింపతి ఏర్పడింది. అందుకు తగ్గట్టే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ అందుకుంది సామ్. దాంతో గాల్లో తేలిపోతున్నాని చెప్పుకొచ్చింది. అయితే మళ్లీ తన హెల్త్ పై ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అమ్మడు. దాంతో ప్రస్తుతం సామ్ పరిస్థితేంటని ఆరా తీస్తున్నారు అభిమానులు...
ప్రస్తుతం రాజమౌళి క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. ‘బాహుబలి’తో సంచలనం సృష్టించిన దర్శకధీరుడు.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్లో.. ఆర్ఆర్ఆర్ సత్తా చాటడం ఖాయమని అంటున్నారు హాలీవుడ్ ప్రముఖులు. అందుకే క్యాంపెయిన్ కోసం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు జక్కన్న. అందుకోసం భారీగా ఖర్చు పెడుతున్నట్టు...
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై పోరూరు రామచంద్ర ఆస్పత్రికి కమలహాసన్ ను తరలించారు కుటుంబ సభ్యులు. నిన్నటి నుంచి తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం లో కమలహాసన్ ఇబ్బందులు పడుతున్నారు. నిన్న అర్ధరాత్రి హీరో కమల్ హాసన్ ను రామచంద్ర ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి రావా...
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ మధ్య సంక్రాంతి వార్ ఏ రేంజ్లో ఉండబోతోంది. ప్రతి విషయంలోను ఈ ఇద్దరు సీనియర్ హీరోలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఫస్ట్ సింగిల్ వార్ జరుగుతోంది. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కాగా.. తాజాగా ఫస్ట్ సాంగ్ను విడుదల చేశారు. బాస్ పార్టీ అంటూ సాగే ఈ పాటతో.. థియేటర్లో మాస్ జాతరే అంటున్నారు మెగాభిమానులు. బాస్ వస్తుండు.. అంటూ దేవిశ్రీ ప...