అద్భుతమైన గాత్రంతో ప్రజలను సమ్మోహితం చేసే గాయని సునీత. ఆమె గొంతులో నుంచి వచ్చే మెలోడీ పాటలు ఒక విధమైన లోకంలోకి తీసుకెళ్తాయి. సినీ సంగీత ప్రపంచంలో ఆమెది చెరగని ముద్ర. ఇప్పుడు ఆమె వారసత్వం కూడా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అయితే గాత్రం పరంగా కాకుండా నటనాపరంగా ఆమె వారసుడు వస్తున్నాడు. ఆమె కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం దర్శకేంద్రుడు కె.ర...
Pathaan : పఠాన్ మూవీ రిలీజ్ కి ముందే చాలా అవాంతరాలు వచ్చాయి. సినిమాను విడుదల కానివ్వకుండా చాలామంది అడ్డుకున్నారు. అయినా కూడా అన్ని అడ్డంకుల మధ్య పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ వెండి తెర మీద చరిత్ర సృష్టించాడు. వసూళ్ల సునామీని సృష్టించాడు. ఓవర్ ఆల్ గా సినిమా విడుదలైన తొలి రోజే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు […]
జనవరి 25న షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పఠాన్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆనంద్ సిద్దార్త్ దర్శకత్వం వహించాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ హృతిక్ రోషన్తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్తోనే మైత్రీ వాళ్లు బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. అయిత...
అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ.. చాలా రోజులుగా పోస్ట్పోన్ అవుతూ వస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాను.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే లేట్ అయినా పర్లేదు కానీ.. నో కాంప్రమైజ్ అంటున్నాడు. వాస్తవానికి ఈ సినిమాను లాస్ట్ ఇయర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ...
నటసామ్రాట్ గా తెలుగు జాతి అభిమానం పొందిన విలక్షణ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావుపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించాడు. ఎవరినీ కించపరిచేలా తాను మాట్లాడలేదని స్పష్టత ఇచ్చాడు. అదంతా ప్రేమ, అభిమానంతో చేసిన వ్యాఖ్యలేనని తెలిపాడు. నాగేశ్వర్ రావు అంటే తనకు ఎంతో అభిమానమని, సొంతపిల్లల మాదిరి చూసుకున్నాడని పేర్కొన్నాడు. పైగా ఏఎన్నార్ తనకు బాబాయ్ లాంటి వ్యక్తి అని, ఆయన నుంచి ఎన్నో నేర...
విక్టరీ వెంకటేష్ హీరోగా 75వ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలె హిట్ 2 సినిమాతో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శైలేషన్ కొలను వెంకీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘సైంధవ్’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నారు. చేతిలో తుపాకీ పట్టుకుని టెర్రిఫిక్ ...
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వరుసగా అవార్డులు అందుకుంటూ చరిత్రను తిరగరాస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుని తెలుగు పాట ఖ్యాతిని పెంచారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ల లిస్టులో నాటు నాటు పాట చేరడంతో మరో ఘనత సాధించారు. తాజాగా నేడు ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. Much honoured by the civilian award from the Govt of India 🙏 Respect for my...
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యనే టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు ఈ.రామదాస్ కన్నుమూశారు. సినీ ఇండస్ట్రీలో ఈయన డైరెక్టర్ గానే కాకుండా పలు సినిమాల్లో ఆర్టిస్టుగా కూడా చేశాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చూలైమేడుల...
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ “కిసీ క భాయ్ కిసీ క జాన్” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టుబొమ్మ పూజాహెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్, పూజా హెగ్దే అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా...
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఎస్వీఆర్, ఏఎన్ఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవాళ్ళు తీవ్రంగా స్పందించారు. తాజాగా, ఎస్వీఆర్ మనవాళ్ళు కూడా స్పందించారు. అయితే వీరు బాలకృష్ణ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు, రాద్ధాంతం అవసరం లేదు అన్నారు. బాలకృష్ణ చేసిన వి...
స్టార్ హీరోయిన్ సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఫిబ్రవరి 17వ తేదిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్తో పాన్ ఇండియా ప్రేక్షకులను ఈ సినిమా మెస్మరైజ్ చేయ...
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వందలు, వేల మంది రోజు తిరుగుతుంటారు. ఎవరైనా కథ వినకపోతారా? ఎవరైనా సినిమాల్లోకి తీసుకోకపోతారా? ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా? అంటూ ఫొటోలు, కథలు, రచనలు పట్టుకుని స్టూడియోలు, ప్రొడ్యూసర్, హీరోహీరోయిన్ల కోసం గాలిస్తుంటారు. ఈ సందర్భంగా కొందరి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తుంటారు. అపాయింట్ మెంట్ కోసం కాళ్లరిగేలా తిరుగుతారు. అలాంటి అమాయకులను కొందరు మోసగాళ్లు చాలా సులువుగా మోసం చేసేస్...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఛత్రపతి.. అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా సమయంలోనే బాహుబలి ప్రాజెక్ట్కు చేయాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి, ప్రభాస్. ఇక బాహుబలి ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. అందుకే ఛత్రపతి సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరో కాకుండా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్...
చాలాకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు షారుఖ్ ఖాన్. అందుకే నాలుగేళ్ల తర్వాత భారీ యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా.. 7700 స్క్రీన్స్లో భారీ ఎత్తున ‘పఠాన్’ రిలీజ్ అయింది. ఈ సినిమా బాలీవుడ్కి బిగ్ రిలీఫ్ ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. బుకింగ్స్ కూడా అదే రేంజ్లో జరిగాయి. బాహుబలి 2 తర్వాత సెకండ్ ప్లేస్లో నిలిచింది పఠాన్. బాహుబలి 2 హి...
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్థార్ హీరోల వింటేజ్ సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ‘బద్రి’ సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదిన ‘బద్రి’ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తేదీని వాయిదా...