మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఆయన తమిళ దర్శకుడు మిత్రన్తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మిత్రన్ చిరును దృష్టిలో పెట్టుకుని ఓ కథను సిద్ధం చేశారట. ఇప్పుడు ఈ కథను చిరుకి వినిపించి ఓకే చేయించుకునే పనిలో మిత్రన్ ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
గ్లోబల్స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. డల్లాస్లో చరణ్ మాట్లాడుతూ అమెరికాలో ఉన్నామా లేక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా అనేలా రిసీవ్ చేసుకున్నారని పేర్కొన్నాడు. గేమ్ ఛేంజర్కు మీ అందరి ఆశిస్సు...
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. తాజాగా ఈ సినిమా నుంచి బాలకృష్ణ పోస్టర్ రిలీజ్ కాగా.. నెట్టింట ట్రెండీగా మారింది. ‘ఇది రా పోస్టర్ అంటే’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. అయితే, ఈ మూవీ భారీ అంచనాల మధ్య సంక్రాంతికి జనవరి 12న రిలీజ...
రెండు ఏళ్ల క్రితం వచ్చిన ‘ఒదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్గా వస్తున్న చిత్రం ‘ఒదెల-2’. కాగా, ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం నుంచి తాజాగా తమన్నా బర్త్డే సందర్బంగా మూవీ మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాను మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ నిర్మిస్తుండగా.. అశోక్ తేజా దర్శకత్వం వహిస్తున్...
TG: మూడు తరాలుగా తమ కుటుంబం ఏంటో తెలుసని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అన్నారు. దయచేసి అర్థం చేసుకోండి.. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అల్లు అర్జున్ వెళ్లిపోయారని తెలిపారు. తాను చేసిన పాన్ ఇండియా మూవీని థియేటర్లో చూసుకుందామనే వెళ్లాడని, థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత తమ ఇంట్లో పార్కులో ఓ మూలన కూర్చొని అదే ఆలోచనలో ఉన్నాడని పే...
TG: శ్రీతేజ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే, తనపై కేసు పెట్టారని తెలిసి ఆ కుటుంబాన్ని కలవలేకపోయానన్నారు. తనకు అనుమతి ఇస్తే ఇప్పుడే వెళ్లి శ్రీతేజ్ను పరామర్శిస్తానని వెల్లడించారు. వారి కుటుంబాన్ని తన తండ్రి స్వయంగా వెళ్లి పరామర్శించారని తెలిపారు. తొక్కిసలాట ఘటన తర్వాత సినిమా వేడుకలన్నీ రద్దు చేసుకున్నామన్న బన్నీ.. తాము మానవత్వాన్ని నమ్మే మీడియా ము...
TG: సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు తాను చాలా బాధపడ్డానని అల్లు అర్జున్ వాపోయారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏం జరిగినా తాను ఎంతో దూరం వెళ్లానని, అలాంటిది తన అభిమానులకు ఏమైనా జరిగితే వెళ్లనా అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారి పరువు కోసం తాను సినిమాలు తీస్తుంటే దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరిగిందన్నారు. సినీ పరిశ్రమను ఈ ప్రభుత్వం ప్...
TG: తాను సినిమా చూస్తున్నప్పుడు బయట థియేటర్ వద్ద పరిస్థితిని తనకు పోలీసులు ఏం చెప్పలేదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఘటన జరిగినప్పుడు ఆస్పత్రికి వెళ్లాలని అనుకున్నా.. కానీ, పోలీసులు తనను రావొద్దని సూచించారన్నారు. తన సినిమా హిట్ అయినా.. 15 రోజులుగా బాధాపడుతూనే ఉన్నానని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.
TG: తన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నారని అల్లు అర్జున్ అన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాను థియేటర్ వద్ద రోడ్ షో నిర్వహించలేదన్నారు. తన కారు వెళ్లగానే ఎక్కువమంది జనాలు గుమిగూడటంతో అక్కడే ఆగిపోయామన్నారు. దీంతో జనాలకు అభివాదం చేశాను.. పోలీసులే లైన్ క్లియర్ చేస్తూ లోపలికి రమ్మని హింట్ ఇచ్చారు. దీంతో తనకు పర్మిషన్ ఉందనుకొని లోపలికి వెళ్లానన్నారు.
TG: సినిమా థియేటర్ తనకు గుడిలాంటిదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటన బాధాకరం.. ఇందులో ఎవరి తప్పు లేదని తెలిపారు. ఆరోజు జరిగింది ప్రమాదమని, దానికి తామంతా బాధపడ్డామని పేర్కొన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.. బాలుడి హెల్త్ అప్డేట్ని ప్రతిరోజూ తెలుసుకుంటున్నాని అల్లు అర్జున్ తెలిపారు. ప్రభుత్వంతో తాము ఎలాంటి వివాదం కోరుకోవడం లేదన్నారు.
TG: సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో పునరాలోచిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎలాంటి సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలనే దానిపై సమీక్షిస్తామన్నారు. సందేశాత్మక, దేశభక్తి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి నేపథ్యంలో తీసిన సినిమాల విషయంలో పునరాలోచిస్తామని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం పరంగా తాము కూడా చింతిస్తున్నామని, క్షమాపణ చెబుతున్న...
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్-4’ మరింత వినోదాన్ని పంచనుంది. ఈసారి అతిథిగా అగ్ర కథానాయకుడు వెంకటేశ్ సందడి చేయబోతున్నారు. డిసెంబరు 22న ఇందుకు సంబంధించిన షూటింగ్ జరగనుంది.
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాత్రి 7 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారా..? వివరణ ఇచ్చుకుంటారా..? అని సినీ, రాజకీయ రంగాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాత్రి 7 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారా..? వివరణ ఇచ్చుకుంటారా..? అని సినీ, రాజకీయ రంగాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.