సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన బాలీవుడ్ సెలబ్రిటీలలో శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) కూడా ఒకరు. ఈ అమ్మడు ఇటివల నిర్వహించిన ఓ చిట్ చాట్ లో ఓ నెటిజన్ ఆమె పెళ్లి గురించి అడుగగా..ఆమె తనదైన శైలిలో స్పందించింది. ఇంతకీ ఏం చెప్పిందో ఇక్కడ చుద్దాం.
సీనియర్ రైటర్గా టాలీవుడ్లో ఎంతో పేరు సంపాదించుకుని వసంతాలు పూర్తి చేసుకున్న వ్యక్తి సత్యానంద్. ఈ సందర్భంగా మెగాస్టార్ చీరంజీవి సోషల్మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈసారి రావడం పక్కా.. బాక్సాపీస్ షేక్ చేయడం పక్కా అంటున్నారు గుంటూరు కారం మేకర్స్. అంతేకాదు.. ఫస్ట్ సాంగ్ కూడా రెడీ అవుతున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు. అలాగే రిలీజ్కు వంద రోజులే ఉందని కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు.
పోయిన వారం స్కంద, పెదకాపు 1, చంద్రముఖి 2 వంటి మూడు సినిమాలు రిలీజ్ అవగా.. ఈ వారం ఏకంగా అరడజను సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అవన్నీ కూడా చిన్న సినిమాలే కావడం విశేషం. కానీ స్టార్ ఫ్యామిలీస్ హీరోలు రేసులో ఉండడం ఇంట్రెస్టింగ్గా మారింది.
యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి టీవి షోలు చేసుకుంటున్న ఓంకార్.. త్వరలోనే 'మాన్షన్ 24' అనే సిరీస్తో రాబోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ట్రైలర్తోనే భయపెట్టేశాడు ఓంకార్.
ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి ఫ్లాప్స్ తర్వాత సాలిడ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అందుకోసం ఏకంగా ముగ్గురు బడా దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ముగ్గురిలో ఎవరితో చిరు ప్రాజెక్ట్ సెట్ అవుతుంది.
భీమదేవరపల్లి బ్రాంచిలో ఉన్న బ్యాంక్ చేసిన ఒక తప్పుకు ఆ ఊర్లోని జంపన్న కుటుంబం ఆత్మహ్యతచేసుకోవాలను కుంటుంది. అలసు అతని అకౌంట్లో రూ. 15 లక్షలు ఎలా పడ్డాయి. వాటిని తను ఎలా ఖర్చుపెట్టాడు. తరువాత అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి అన్నది ఈ సినిమా.
రెండు మూడు వాయిదాల అనంతరం ఫైనల్గా అక్టోబర్ 6వ తేదీన థియేటర్లోకి రాబోతోంది కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ ఫిల్మ్ రూల్స్ రంజన్. ప్రస్తుతం ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు కిరణ్. అందులోభాగంగా కిరణ్కు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చాడు ఓ నెటిజన్.
రెండు మూడు వాయిదాల అనంతరం ఫైనల్గా అక్టోబర్ 6వ తేదీన థియేటర్లోకి రాబోతోంది కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ ఫిల్మ్ రూల్స్ రంజన్. ప్రస్తుతం ప్రమోషన్స్త...
ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో.. దేవర పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్నారు. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించిన చరణ్.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే అయ్యప్ప దీక్షను పూర్తి చేశారు. ఇక ఈ ఆలయ సందర్శన అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిని కలుసుకున్నాడు చరణ్.
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్కు ఈడీ నుంచి సమన్లు అందాయి. మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ కేసులో అతనికి ఈ నోటీసు వచ్చింది. అక్టోబర్ 6న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఈ సమన్లు జారీ చేసింది.
ఎట్టకేలకు డిసెంబర్ 22న సలార్ మూవీ రిలీజ్కు రంగం సిద్దం అవుతోంది. ట్రైలర్ రిలీజ్కు కూడా ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఇదే విషయాన్ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆ రోజు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రెబల్ అభిమానులు.