టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాదిలో తరుణ్, ఈషా వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.