ప్రస్తుతం పలు మూవీలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అందులో కొన్ని తెలుగు మూవీలు కాగా.. మరికొన్ని వేరే భాషలవి. అయితే 24 గంటల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ టికెట్లు 41.87Kపైగా అమ్ముడయ్యాయి. ఇండియా అంతటా నిన్న రిలీజైన సినిమాల్లో ఈ ఘనత సాధించిన మూవీగా ఇది రికార్డు సృష్టించింది. ‘మస్తీ’ మూవీ(4 34.7K), ‘120 బహదూర్'(36.71K) బుకింగ్స్తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.