నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ నిన్న రాత్రి ప్రారంభమైంది. సతీష్ కిలారు (వృద్ధి సినిమాస్) నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం నవంబర్ 2025లో ప్రారంభమైన విహాయం తెలిసిందే. తాజాగా సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ లొకేషన్ పిక్ షేర్ చేస్తూ అప్డేట్ ఇచ్చాడు. ఇక ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.