సచిన్ టెండూల్కర్ కుమారుడు.. అర్జున్ టెండూల్కర్(arjun tendulkar) IPL 2023లో ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్-కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై తరఫున ఎంపికయ్యాడు. అయితే రోహిత్ శర్మకు కడుపునొప్పి రావడంతో జట్టుకు దూరమైన క్రమంలో అర్జున్ ఎంపికైనట్లు తెలిసింది.
నేడు ముంబయి ఇండియన్స్(Mumbai Indians) టీమ్తో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata night Riders) తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.
ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతోంది. బ్యాటింగ్ చేపట్టిన లక్నో 159 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించాలంటే 160 పరుగులు చేయాల్సి ఉంది.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా క్యాచ్ లు భారీగా చేజార్చుకున్నారు. క్యాచ్ లను విజయవంతంగా పట్టి ఉంటే కోల్ కత్తా భారీ తేడాతో ఓడిపోయేది.
వృద్ధిమాన్ సాహా, శుబ్ మన్ గిల్ సౌజన్యంతో నిన్న గుజరాత్ టైటాన్స్ PBKSని ఓడించింది. కానీ హార్దిక్ పాండ్యా(hardik pandya) అభిమానులు మాత్రం పాండ్యా ప్రదర్శన చెత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. వరుసగా అనేక మ్యాచుల్లో విఫలమవడంతో సోషల్ మీడియాలో ఆయనను పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న నేటి మ్యాచ్ తో మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా అతనికి ఇది 200వ మ్యాచ్.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులకు ఐపిఎల్ (IPL) వినోదాన్ని అందిస్తోంది. అయితే ఈ ఐపీఎల్ తమిళనాడు అసెంబ్లీ(Assembly)లో మాత్రం రగడకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పీఎంకే శాసన సభ్యుడు ఎస్పీ వెంకటేశ్వరన్ డిమాండ్ చేశారు.
ఇద్దరు చక్కని భాగస్వామ్యంతో జట్టును విజయతీరాల అంచున నిలిపారు. వీరిద్దరూ వెళ్లిపోయిన సమయంలో స్కోర్ 189/6 ఉంది. 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండడంతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
ఇటీవల చెన్నై టీమ్ విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్ చేసిన విజ్ఞప్తి అందరినీ ఆకట్టుకున్నది. ధోనీ మరింత కాలం కెప్టెన్ గా కొనసాగాలంటూ లౌడ్ స్పీకర్లలో విజ్ఞప్తి చేశాడు.
లక్నో సూపర్ జెయింట్ జట్టు టాస్ గెలిచి, బౌలింగ్ తీసుకుంది. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియాలో 15వ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. హోం గ్రౌండ్ కావడంతో బెంగళూర్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోన్న 14వ ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. తొలి ఓవర్లో పంజాబ్కు చెందిన ప్రభుసిమ్రాన్ సింగ్ భువనేశ్వర్ కుమార్కు వికెట్ల ముందు దొరికిపోయాడు.