స్వల్ప స్కోర్ ను చేధించడానికి దిగిన ఢిల్లీ కూడా తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించడానికి చివరి ఓవర్ వరకు పోరాడింది. 15 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి రన్ రేట్ (Run Rate) పెంచుకోవాల్సింది పోయి విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
పంజాబ్ కింగ్స్తో ఈరోజు(ఏప్రిల్ 20)న జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) తిరిగి RCBకి కెప్టెన్సీగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే డు ప్లెసిస్ గాయం కారణంగా విరాట్ బాధ్యతలు స్వీకరించారు.
ఐపీఎల్లో బెట్టింగ్ కలకలం రేపింది. ఆర్సీబీ పేసర్ సిరాజ్తో ఏపీకి చెందిన ఒకరు వాట్సాప్ చేశారు. సిరాజ్ బీసీసీఐ యాంటి కరప్షన్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో అతనిని అరెస్ట్ చేశారు.
అద్భుత బౌలింగ్ (Bowling)తో ప్రత్యర్థిని కట్టడి చేశారు.. భారీ స్కోర్ (Score) కాకుండా నియంత్రించారు. కానీ ఛేదనలో తడబడ్డారు. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. దూకుడైన బ్యాటింగ్.. బౌలింగ్ లోనూ విధ్వంసం సృష్టించడంతో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని అర్జున్కి ఇచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భువనేశ్వర్ కుమార్ రోహిత్కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అర్జున్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా రాణిస్తునే బిజినెస్ పరంగా దూసుకుపోతున్నాడు. అలాగే కమర్షియల్గాను చరణ్ మంచి ఫామ్లో ఉన్నాడు. చరణ్ భార్య ఉపాసన(upasana) కూడా అపోలో హాస్పిటల్స్లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇలా ఇద్దరు బిజినెస్ పరంగా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఇన్కమ్ విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ టాప్ లిస్ట్లో వీళ్లే ఉన్నారు. అయితే ఇప్పుడు చరణ్ నెక్స్ట్ లెవల్ అనేలా కొత్త స్...
ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లి(Virat kohli), సౌరవ్ గంగూలీ(Ganguly)ని అన్ఫాలో చేసిన తర్వాత, దాదా ఖచ్చితమైన ప్రతిస్పందనతో రిప్లై ఇచ్చాడు. టీమిండియా మాజీ కెప్టెన్లిద్దరి మధ్య తాజాగా జరిగిన మ్యారెట్ ఎంటో ఇప్పుడు చుద్దాం.
రైజర్స్ ను ముంబై కట్టడి చేసింది. బౌలర్లు కలిసికట్టుగా రాణించి హైదరాబాద్ ను బోల్తా కొట్టించారు. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో ముంబై హ్యాట్రిక్ విజయం సాధించగా.. హైదరాబాద్ మూడో ఓటమిని చవిచూసింది.
రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ను కొనసాగించినందుకు సూర్యకుమార్కు ఐపీఎల్ జరిమానా విధించింది. ఈ సీజన్లో ముంబైకి ఇది మొదటి నేరం కాబట్టి, స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్కు కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.12 లక్షల ఫైన్ వేసింది.