చాలా మంది రోజూ తినే ఆహారంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. అన్నం రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ, అన్నాన్ని మరింత ఆరోగ్యకరంగా తయారుకోవడానికి ఒక చిన్న రహస్యం ఉంది. అది ఏమిటంటే, బియ్యాన్ని వండడానికి ముందు నానబెట్టడం.
రోటీ తిన్నా బరువు తగ్గలేదు అని చాలా మంది అంటారు. అయితే రోటీ ఎలాంటిది ఎంచుకోవాలి..? ఎలా తినాలి అనే విషయంపై బరువు తగ్గడం ఆధారపడి ఉంటుందట. అదెలాగో చూద్దాం...
వేడి గాలి నుండి శిశువును రక్షించడానికి తల్లిదండ్రులు తరచుగా ఎయిర్ కండిషనర్లు, కూలర్లను ఉపయోగిస్తారు. అయితే ఇది ఎంత వరకు కచ్చితమో తెలుసుకోండి. వేసవి కాలంలో ఉపశమనం పొందడానికి దాదాపు ప్రతి వ్యక్తి ఇంట్లో కూలర్ లేదా ఏసీని ఉపయోగిస్తుంటారు. AC కూలర్ నుండి చల్లని గాలి తీవ్రమైన వేడి నుండి ఉపశమనం అందిస్తుంది. వేడి గాలి నుండి శిశువును రక్షించడానికి తల్లిదండ్రులు తరచుగా ఎయిర్ కండిషనర్లు , కూలర్లను ఉపయోగిస...
నిజానికి మనం అందరం రోజూ బాదం పప్పు తింటూ ఉంటాం. అయితే.. బాదం పప్పు నానపెట్టి.. దాని తొక్కు తీసి పడేసి ఆ పప్పులను తింటూ ఉంటాం. కానీ, ఈ బాదం పప్పు పొట్టుతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఈ రోజులు తెలుసుకుందాం.
హెచ్ఐవీ ప్రమాదకరమైనదని, దీనికి చికిత్స లేదనే విషయం తెలిసిందే. అయితే హెచ్ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వకూడదనే నిషేధం అమెరికాలో ఉంది. మరి హెచ్ఐవీ ఉన్న తల్లులు పిల్లలకు పాలివ్వచ్చా? లేదా? తెలుసుకుందాం.
మహిళల్లో ఎక్కువగా కనిపించే అండాశయ క్యాన్సర్ టాల్కం పౌడర్ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూల్ మఖానా ఆరోగ్యానికి మేలు చేసే గొప్ప స్నాక్. మఖానాలో సోడియం పుష్కలంగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటంతో.. జీర్ణ వ్యవస్థకు కూడా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం , ఫాస్పరస్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇన్ని పోషకాలు ఉన్న ఈ మఖానా తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం.
కోవాక్సిన్ టీకా తీసుకున్న వారికి శ్వాసకోశ వ్యాధులు వెంటాడే ప్రమాదం ఎక్కువగా ఉందని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం (డయాబెటిస్) చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధి, స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిణామాలు రావచ్చు. ఇక.. వైద్యులు ఎన్ని మందులు సూచించినా... కంట్రోల్ చేయగలుగుతాయి కానీ.. పూర్తిగా పరిష్కారం చూపించవు. అయితే.. ఆయుర్వేదంలో మాత్రం దీనికి పరిష్కారం ఉంది.. అదేంటంటే?
మనకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే మందులు వేసుకోవడం సహజం. కానీ, ఇంట్లో మిగిలిపోయిన పాత మందులను మళ్లీ వాడటం చాలా ప్రమాదకరం. వీటివల్ల కలిగే అనార్థాలు ఏంటో తెలుసుకుందాం.
వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు, చాలా మంది చల్లగా ఉండటానికి మరియు హైడ్రేట్ గా ఉండటానికి మార్గాల కోసం చూస్తారు. అలాంటి వారికి సబ్జా గింజలు ఒక మంచి ఎంపిక. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది, అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.