ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయి.. ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అందుకే జూన్ 16కి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. దాంతో ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాను మరిచిపోయినట్టే కనిపిస్తోంది.. ప్రభాస్ కూడా ఆదిపురుష్ గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. దర్శకుడు ఓం రౌత్ అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ సినిమాను మరో తెలుగు సినిమా ‘హనుమాన్’తో పోలుస్తున్నారు నెటిజన్స్. యం...
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలున్నాయి. అయితే ఈ సినిమాల్లో సలార్ పై ఊహకందని అంచనాలున్నాయి. ప్రభాస్ లాంటి కటౌట్కి ప్రశాంత్ నీల్ రేంజ్ ఎలివేషన్ పడితే.. స్క్రీన్లు చిరిగిపోతాయని.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కాబోత...
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ట్రైలర్స్ చూశాక కథపై ఓ అంచనాకు వచ్చేశారు ఆడియెన్స్. అంతేకాదు ట్రైలర్స్ చూశాక.. ఈ సినిమాల పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. పైగా తమ అభిమాన హీరోలను ఎలా చూపిస్తామో చూడండి అంటూ.. అటు బాబీ, ఇటు గోపీచంద్ మలినేని ఊహకందని విధంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాల్లో ఓ పది, పదిహేను నిమిషాలు అరాచకం జరగబోతున్నట్టు తెలుస్తోంది. రెండు సినిమాలకు క...
లేడీ ఓరియెంట్ ప్రాజెక్ట్ యశోదతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సమంత.. ఇప్పుటు ‘శాకుంతలం’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాళిదాసు రాసిన శాకుంతలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో.. సమంత టైటిల్ రోల్ ప్లే చేయగా.. ఆమె భర్త దుష్యంత పాత్రలో దేవ్ మోహన్ నటించాడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని.. ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న...
ప్రముఖ నటి సమంత భావోద్వేగానికి గురయ్యారు. మయోపైటిస్ కారణంగా ఆమె చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం శాకుంతలం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు గుణశేఖర్ మాటలకు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తాను మాట్లాడుతూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన కూతురు భారత్ వచ్చి, నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నదని, ఈ విషయం తనతో చెబితే, తాను శాకుంతలం కథ చెప్పానని, పురాణాల్లోని ఇలాం...
అనుకున్నట్టే జరిగింది.. గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్నే నిజం చేశాడు నిర్మాత దిల్ రాజు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి.. వారసుడు తెలుగు వెర్షన్ వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ముందుగా ఈ సినిమాను తెలుగు, తమిళ్లో ఒకేసారి రిలీజ్ చేయాలని.. జనవరి 11న డేట్ లాక్ చేశారు. కానీ తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తప్పుకున్నట్టు క్లారిటీ ఇ...
బాలకృష్ణ, చిరంజీవి కోసం వెనక్కి తగ్గిన దిల్ రాజు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల సినిమాల కోసం తాను తన తెలుగు వర్షన్ వారసుడు సినిమానా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది తనపై పడి ఏడుస్తున్నారని, థియేటర్లు మొత్తం తానే తీసుకుంటున్నట్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశార...
ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి.. ఫస్ట్ టైం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలె ధమాకా మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ హాట్ బ్యూటీ. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్తో పాటు...
నందమూరి నటసింహం బాకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రంగం సిద్దమైంది. భారీ బందోబస్తు మధ్యన ఒంగోలులో ఈ ఈవెంట్ జరుగుతోంది. మరికాసేపట్లో ఘనంగా ఈ వేడుక జరగనుంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ తాకిడిని తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. అందుకే ఏబీఎమ్ గ్రౌండ్స్ నుంచి అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్కి ఈవెంట్ను మార్చారు. అయినా పోలీసులు పలు కండీషన్స్ పెట్టారట. ఇప్పటికే ఒంగోలు లోని పలు ప...
కెజియఫ్ చాప్టర్2 తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ‘సలార్’ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పటికే 85 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే బ్యాలెన్స్ షూటింగ్ చేయడానికి కొత్త షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నారు. అయితే సలార్తో పాటే ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలను కూడా నాన్స్టాప్గా చేస్తున్నాడ...
ఇటీవలె యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది స్టార్ హీరోయిన్ సమంత. అయితే మయోసైటిస్ కారణంగా.. యశోద కోసం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది సామ్. ఎమోషనల్ కూడా అయింది. అయితే అప్పటి నుంచి మళ్లీ కెమెరా ముందుకు రాలేదు సామ్. దాంతో అమ్మడి హెల్త్ పై వస్తున్న వార్తలు చూసి.. కాస్త టెన్షన్ పడ్డారు ఆమె అభిమానులు. సమంత కూడా ఇంటికే పరిమితం అవడం.. మరింత కంగారు పెట్టేలా చేసింది. అయితే ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చిం...
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్కు ఆస్కార్ రావడం పక్కా అంటూ.. నానా హంగామా చేస్తున్నారు అభిమానులు. ప్రముఖ హాలీవుడ్ వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్ జాబితాలో.. టాప్ 10లో ఎన్టీఆర్ పేరును ప్రకటించింది. ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో ఈ అరుదైన రికార్డ్ తారక్కు మాత్రమే సొంతమైంది. ఒకవేళ ఎన్టీఆర్కు ఆస్కార్ వస్తే మాత్రం.. తెలుగోడిగా అంతకు మించిన గర్వకారణం మరోటి ఉండదని చెప్పొచ్చు....
ఒక మెగాభిమానికి మెగాస్టార్నే డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో.. అంతకుమించి వాల్తేరు వీరయ్య ఉంటుందని..అంటున్నాడు డైరెక్టర్ బాబీ. ముఖ్యంగా థియేటర్లో పూనకాలు లోడింగ్ అంటూ ఊరిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్లో.. మెగాస్టార్ వింటేజ్ లుక్ చూసి భారీగా ఆశలు పెంచేసుకుంటున్నారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే.. ఇప్పుడో సాలిడ్ లీకేజీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవ...
వైసీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సినిమా తారలను టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదని, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను లక్ష్యంగా చేసుకొని పనిచేయడం మంచిది కాదని సీపీఐ రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఎప్పుడైనా రాజకీయాల్లో కక్ష సాధింపు ఉండవద్దన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనను టార్గెట్ చేయడం వేరే అంశమని చెప్పారు. కానీ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల...
కోలీవుడ్ విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా విషయంలో మహేష్, చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టే కనిపిస్తోంది. అయితే తమిళ్ హీరో సినిమాకు వీళ్లెందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారనే డౌట్ రాక మానదు. రీసెంట్గా రిలీజ్ అయిన వారసుడు ట్రైలర్.. తెలుగు ఆడియెన్స్కు ఏ మాత్రం ఎక్కలేదు. ట్రైలర్ అలా రిలీజైందో లేదో.. వెంటనే ట్రోల్స్ మొదలైపోయాయి. ఇప్పటికే తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు....