మీకు అనుకూలంగా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? నక్షత్రాలు, గ్రహాలు ఈ రోజును ఎలా ప్రభావితం చేస్తాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే.. హిట్ టీవీ వెబ్ సైట్ లో ఉన్న ఈరోజు రాశిఫలాన్ని చదవండి.
ఈరోజు మీ రాశి ఫలాలు(Today's Horoscope) ఎలా ఉన్నాయి. ఏమైనా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందా? లేదా మంచి పనులు ఈరోజు మొదలు పెట్టవచ్చా? వంటి అనేక విషయాలను ఈరోజు రాశి ఫలాల్లో తెలుసుకోండి.
భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈరోజు(మార్చి 22న) బ్రహ్మోత్సవాలు(Bhadradri Brahmotsavam) ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. మరోవైపు మార్చి 30న నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan), సీఎం కేసీఆర్(cm kcr)లకు ఆహ్వానం పంపారు.
ఇంద్రకీలాద్రిపై(Indrakiladri) వసంత నవరోత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించమని ఆలయ అధికారులు తెలిపారు. రేపు(మార్చి 22) శ్రీ శోభక్రుత్ నామ (Sobhakrut Nama) సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. బుధవారం (మార్చి 22) నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఇంద్రకీల...
తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం టికెట్ల(Tickets)ను బుక్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్న వారికి టీటీడీ(TTD) శుభవార్త చెప్పింది. నేడు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి జూన్ నెల ఆన్ లైన్ కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ట...
భద్రాచలం శ్రీరామ మందిరంలో మార్చి 22వ తేది నుంచి బ్రహ్మోత్సవాలు(Bramhotsavams) జరగనున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం(Seetharamachandra swamy temple) సన్నిధిలో శ్రీరామనవమి(sriramanavami) బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలియుగ వైకుంఠం భద్రాచలం(Bhadrachalam)లో రామయ్య కళ్యాణోత్సవానికి మార్చి 22వ తేది నుంచి ఏప్రిల్ 5వ తేది వరకూ శ్రీరామనవమి తిరుకళ్యాణ బ...
పల్నాటి తిరుమల(Palnati Tirumala)గా పేరుగాంచిన రాజుపాలెం మండలం దేవరంపాడు నేతి వెంకన్నస్వామి(Neti Venkanna Swamy) తిరునాళ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో నేతి వెంకన్నస్వామి తిరునాళ్లకు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మార్చి 11వ తేది జరిగిన మూడో శనివారం తిరునాళ్లకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి(Lakshmi Narasimha swamy) వారిని రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి(Tanikella Bharani) దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పునర్నిర్మిత యాదగిరి గుట్ట ఆలయం అద్భుత శిల్పకళతో శోభాయమానంగా కనువిందు చేస్తోందని తనికెళ్ల భరణి ఈ సందర్భంగా తెలియజేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నారు. మార్చి 22వ తేదిన తిరుమలలో ఉగాది ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది. ఈ తరుణంలో మార్చి 21, 22వ తేదీల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు రోజుల్లో ఎలాంటి సిఫారసు ఉత్తరాలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది.
ప్రసిద్ధ పొంగల్ పండుగలో... 35,000 కోట్ల అధిపతి అయిన సుధామూర్తి కూడా ఓ సాధారణ గృహిణిలా భక్తిభావంతో పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వీడియో, ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ నిబంధన తెలియక వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు ఏ ఆలయాన్ని సందర్శించినా కూడా సంప్రదాయ వస్త్రధారణ ధరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వచ్చేప్పుడే సంప్రదాయ వస్త్రాలతో వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని గుర్తు చేస్తున్నారు. ఆలయ నిబంధనలు విధిగా పాటించాలని కోరుతున్నారు.
ప్రముఖ హిందూ పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఇది వసంతకాలంలో వస్తుంది కాబట్టి వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. అయితే ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాలలో హోలీని 'హొల్లిక' అని పిలుస్తారు.
ఈ ఉత్సవాలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు ముగుస్తుండడంతో కుటుంబసమేతంగా మల్లికార్జునుడి దర్శనానికి రానున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు పాలక మండలి ఆదేశాలు ఇచ్చింది.
తిరుమల(Tirumala)లో వేడుకగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు(Salakatla Teppotsavam) జరుగుతున్నాయి. శనివారం ఈ తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా, కనుల పండువగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ స్వామి(Rukmini Sri Krishna Swamy) తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ తెప్పోత్సవాల(Teppotsavam) సందర్భంగా తిరుమల(Tirumala)కు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. స్వామి దర్శనం కోసం క్...
ఏపీ సర్కార్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara rao) టీటీడీ(TTD)కి షాక్ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావును వరించిన టీటీడీ(TTD) సలహాదారు పదవిని ఆయన తిరస్కరించాడు. టీటీడీ(TTD) ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు ఈ మధ్యనే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.