వైఎస్ జగన్అ ధికారంలోకి వచ్చాక తిరుమలలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు. దర్శనం టికెట్ల కేటాయింపులో అక్రమాలు , తిరుమలలో అపవిత్ర కార్యకలాపాలు వంటివి జరగడం వాటికి నిదర్శనంగా చెబుతున్నారు.
దాదాపు మూడు టక్కుల నిండా పట్టే నాణేలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే నాణేల బరువుకు పైకప్పు కూలిపోతుందేమోనని భవనంలోని ఇతర దుకాణాదారులు భయాందోళన చెందుతున్నారు.
2023 సంవత్సరంలో ప్రధానంగా మూడు రాశుల వారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు అవి 100 శాతం నిజం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఆ రాశులు ఎంటో ఇక్కడ చుద్దాం.
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి (Lakshmi narasimha swamy) జయంత్యుత్సవ ఏర్పాట్లపై ఈవో గీత వివరించారు. మే 2 నుంచి జయంత్యుత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా దర్శన టికెట్ల విడుదల తేదీలకు సంబంధించి క్యాలెండర్ను టీటీడీ విడుదల చేసింది.
హిందూమతంలో అక్షయ తృతీయ(Akshaya tritiya) చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ఏది కొనుగోలు చేసినా తరగని పుణ్యాలు లభిస్తాయి. లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఉత్తమమైన రోజు అని నమ్ముతారు. ఈ రోజు బంగారం కొనే సంప్రదాయం కూడా ఉంది. అయితే గోల్డ్ కొనడం తప్పనిసరియా లేదా కాదో ఇప్పుడు చుద్దాం.
ఈ రోజు కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుండగా.. మరికొందరికి మిశ్రమ ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాల్లో ఒక రాశి వారికి అందమైన శుభవార్త వింటారు.
2019లో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నేపథ్యంలో ఆ ఏడాది అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra) అర్థాంతరంగా ముగిసింది. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో యాత్రికులను అనుమతించలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమర్నాథ్ యాత్ర నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
సంస్కృతంలో 'అక్షయ' అంటే నాశనం లేనిది. 'తృతీయ' అంటే చంద్రుని మూడవ దశ. అక్షయ తృతీయ (అఖ తీజ్ లేదా అక్తి) హిందువులు, జైనులకు ముఖ్యమైన పండుగ. ముహూర్తం కూడా చూడనవసరం లేని నాలుగు తిథిలలో ఇది కూడా ఒకటి. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈరోజు ప్రత్యేకత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
నదిలో స్నానాలు చేస్తే సకల పాపాలు హరిస్తాయని నమ్మకం. ఇక పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయని విశ్వాసం. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.