సిద్దిపేటా జిల్లా (Siddipet District) అక్కన్న పేట మండలం కట్కూర్ లో దారుణం జరిగింది. కోతుల దాడిలో (Monkeys) రూపంలో మృత్యువు ఆ బాబును కబళించింది.ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డకు ప్రమాదవశాత్తు గాయం కాగా రూ.4 లక్షలు ఖర్చుపెట్టి చికిత్స చేయించారు తల్లిదండ్రులు. డబ్బులు పోయినా బిడ్డ దక్కాడన్న సంతోషం వారికి ఎన్నో రోజులు నిలవలేదు .తెలంగాణ లోవివిధ ప్రాంతాల్లో కోతుల బెడదతో ప్రజలు ప్రాణాలు అరచేత...
హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో(DAV School) ఓ బాలికపై డ్రైవర్ చేసిన ఆకృత్యాలకు గాను నాంపల్లి కోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
విశాఖపట్టణంలో (Visakhapatnam) రోజు రోజుకో పరిణామాలు కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాాయి. ఈ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ (పీపీఎం) విభాగంలో పని చేస్తున్న డీజీఎం (DGM) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ప్లాంట్ కార్యాలయంలోనే అతడు మృతి చెంది ఉన్నాడు. దీంతో ప్లాంట్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోల...
వైఎస్ వివేకా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తన ముందస్తు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. సునీతకు, వివేకా రెండో భార్యకు మధ్య వివాదాలున్నాయని గుర్తు చేశారు.
వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
మద్యం మత్తు, మాదకద్రవ్యాలు సేవించిన మత్తులో ఓ వ్యక్తి తన కారుపై ట్రాఫిక్ పోలీసును దాదాపు పంతొమ్మిది కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
కారు వెళ్లి గోడను ఢీకొట్టడంతో మంత్రి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఎండాకాలం కావడంతో ఈ కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోలేదు. సభకు హాజరైన వారికి నీడ సౌకర్యం కల్పించలేదు. తీవ్రమైన ఎండలకు ప్రజలు తాళలేక అస్వస్థతకు గురయ్యాయి. ఏకంగా 600 మంది అస్వస్థతకు లోనయ్యారు.
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు చేయకూడని పని చేశారు. విద్యార్థులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆరుగురు లేడీ టీచర్లను అరెస్ట్ చేశారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
జూదం ఇది చాలా మందికి నియంత్రించలేని వ్యసనంగా ఉంటుంది. దీని బారిన పడిన వారు అంత ఈజీగా తప్పించుకోలేరు. ఇది ఒక రుగ్మత మాదిరిగా తయారై మనుషులను ఆర్థికంగా నాశనం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్(hyderabad)కు చెందిన ఓ వ్యక్తి సైతం క్రెకిట్ బెట్టింగ్(cricket betting) బారిన పడి రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.