లేఖ దాచడంపై అడిగితే రాజశేఖర్ రెడ్డి చెప్పిన జవాబు హాస్యాస్పదం. డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతడి గురించి వివేకా లేఖ రాశారని తెలిస్తే ప్రసాద్ పై దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్ రెడ్డి నాకు చెప్పాడు. మీ నాన్న కంటే డ్రైవర్ ప్రసాద్ నే నమ్ముతారా? ఆ లేఖపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదని అవినాశ్ రెడ్డి సందేహం వ్యక్తం చేశాడు.
చట్టాలకు అందరికీ సమానమని (Rules same for Everyone) రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది. రాష్ట్రపతి మొదలుకుని కుగ్రామంలోని ఓ హమాలీ పని చేసుకునే వ్యక్తి వరకు అందరికీ చట్టాలు (Acts), నిబంధనలు (Rules) సమానమే. మరి అలాంటప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Narendra Modi) కేసు ఎందుకు నమోదు చేయరని ఓ సామాన్యుడి ప్రశ్నించాడు. మోదీ రోడ్డు నిబంధనలు ఉల్లంఘించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ...
అభివృద్ధి వదిలేసి విద్వేష రాజకీయాలు కొనసాగిస్తున్న కమలం పార్టీని ప్రజలు ఓడిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇది గ్రహించిన అమిత్ షా తమ విద్వేష రాజకీయాలకు తెరలేపారు. ఈ క్రమంలోనే పై వ్యాఖ్యలు చేశారు.
అంగన్వాడీ కేంద్రంలో గుడ్డు తిని మరణించిన చిన్నారి విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం అందజేస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
మే 5వ తేదీలోపు సీబీఐ ముందు ఎర్ర గంగిరెడ్డి లొంగిపోవాలి అని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆయన లొంగిపోకపోతే అరెస్ట్ చేసే అవకాశం సీబీఐకి ఉందని ధర్మాసనం తెలిపింది.
AP విశాఖ నగరంలోని పెందుర్తి ప్రాంతంలో కిడ్నీ మార్పిడి(Kidney racket gang) ఒప్పందం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుల ఫ్యామిలీకి ఇస్తానాన్న మొత్తం ఇవ్వకపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
జవాన్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తున్నది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రేమికుడి తండ్రితో ప్రేమలో పడి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దాదాపు ఏడాది తర్వాత ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బోర్డర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా అరవపల్లి సమీపంలోని కత్తార్లపల్లి దగ్గర వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టింది. దీంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు పుంగనూరు కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేస...
ఆస్ట్రేలియా(Australia)లో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాక అత్యాచార దృశ్యాలను కెమెరాలో చిత్రీకరించినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది.
హైదరాబాద్లో(hyderabad) మరో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు(police) చేధించారు. దీంతోపాటు 13 మంది అరెస్టు చేసి వారి నుంచి 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.