విజయవాడ నవోదయ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అరెస్ట్ రవీంద్రారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదు రవీంద్రారెడ్డిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు హాస్టల్లో విచారణ చేపట్టిన చైల్డ్ లైన్ అధికారులు చైల్డ్ లైన్ నివేదిక ఆధారంగా కాలేజీపై చర్యలు ఇప్పటికే హాస్టల్లో 80 మంది విద్యార్థులు ఉంటే దాదాపు 50 మంది వెళ్లిపోయారు ప్రిన్సిపల్ చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించే వాడని పలువురు విద్యార్థినుల వెల్లడి ఒక్క అ...
కొడుకు 12 ఏళ్లుగా పింఛన్(Pension) నొక్కేస్తున్నాడు. 2001లో కిరీటి చనిపోయాడు. అయితే ఆ ఏడాదే నకిలీ డాక్యుమెంట్ల(Fake Documents)ను క్రియేట్ చేసిన శౌరయ్య తన తండ్రి బతికే ఉన్నాడని అధికారులను నమ్మించాడు.
అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంపై యోగి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతి ప్రసంగంలో జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ విధానంలో అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగులందరిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఎక్కడా తన కొడుకు బిశ్వజిత్ ఆచూకీ లభించలేదు. ఇక కొడుకును తలచుకుని కన్నీళ్లతో మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి వెళ్లాడు. తన కొడుకు చనిపోయి ఉండడనే నమ్మకంతో గుండెను రాయి చేసుకుని అక్కడ కూడా వెతికాడు. అక్కడే చలనంతో ఉన్న తన కొడుకు బిశ్వజిత్(Biswajith) కనిపించాడు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో( NCB) పెద్ద విజయం సాధించింది. ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా రాజస్థాన్లోని జైపూర్లో ఎల్ఎస్డి పెద్ద సరుకును ఎన్సిబి స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మందుల ధర కోట్లాది రూపాయలు ఉంటుందని అంచనా.
కేరళకు చెందిన ఓ మహిళపై తన అర్ధనగ్న శరీరంపై పిల్లలు పెయింటింగ్ వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..పెద్ద రచ్చ అయ్యింది. ఈ కేసు చివరకు కేసు కోర్టుకు(Kerala High Court) వెళ్లింది. దీంతో కేరళ హైకోర్టు నగ్నత్వానికి, అశ్లీలతకు తేడా ఉందని కీలక తీర్పునిచ్చింది.
కర్ణాటక(karanataka)లోని యాదగిరిగి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) సంభవించింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఐదురుగు మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతులు మునీర్, నయామత్, రమీజా బేగం, ముద్దత్ షీర్, సుమ్మి ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరంతా నంద్యాల జిల్లా వెలగోడు మండలానికి చెందినవారని తెలుస్తోంది. బాధితులు కలబురిగిలోని దర్గా ఉరుసు జాతర(ursu jatar...
ఓ తల్లి తన నలుగురు పిల్లల్ని చంపడంతో ఆమెను సీరియల్ కిల్లర్గా కోర్టు ముద్ర వేసింది. అయితే 20 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఆమె తన పిల్లల్ని చంపలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ జైలు నుంచి విడుదల కానుంది.
విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో క్యాంపస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈతకు వెళ్లిన నలుగురు మృతిచెందడంతో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఘటనా స్థలి వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
కారు ట్రక్కును ఢీకొనడం వల్ల ప్రమాదం(Car Accident) సంభవించినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనలో మలయాళీ నటుడు సుధి(Actor Sudhi) ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొల్లం సుధీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Pinarai vijayan) సంతాపం తెలిపారు.
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ విషాదఘటన ఏపీలోని గుంటూరు జిల్లా(guntur district) వట్టిచెరుకూరులో జరిగింది. అయితే ప్రమాదం సమయంలో ట్రాక్టర్లో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అనేక కుటుంబాల్లో ఉద్యోగం చేస్తే గానీ ఇల్లు గడిచే పరిస్థితి ఉండదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా కొనాలన్నా, తీసుకోవాలన్నా ఆకస్మాత్తుగా అప్పులు చేయాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో తాజాగా ఓ ఫోన్ పొగొట్టుకున్న యువకుడు తండ్రిని మళ్లీ ఇబ్బందిపెట్టలేక బలవన్మరణం చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ బోరబండ(borabanda)లో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా(Chandrapur district)లో ప్రయాణిస్తున్న కారు ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు వెళ్లి ప్రైవేట్ బస్సు(accident)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. చంద్రపూర్ జిల్లా కేంద్రానికి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో నాగ్భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా.....