ఢిల్లీ లో ఓ డాక్టర్ ను స్కైప్ కాల్ ద్వారా మోసం చేసి ఆవిడ వద్దనున్న రూ.4.5 కోట్ల రూపాయలను దుండగుల ఎకౌంట్ కు బదిలీ చేయించుకున్నారు. తాము పోలీసులమని చెప్పి నమ్మించారు.
సైబర్ మోసగాళ్లు కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. ఏ సీజన్లో ఆ సీజన్ పండ్లు విక్రయిస్తామని చెబుతున్నారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు.
మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఓ ఎస్సై మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు పోలీసులకు చెప్పిన తర్వాత తనను అతనితోపాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని వెల్లడించింది.
మెక్సికో(Mexico)లో మరోసారి షూటౌట్ జరిగింది. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది రోడ్ రేసర్లు మరణించగా..మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియాకు ఆనుకుని ఉండగా.. డ్రగ్స్ స్మగ్లింగ్కు ఇది ప్రసిద్ధి చెందినదని చెబుతున్నారు. ఎన్సెనాడా నగరంలోని శాన్ విసెంటే ప్రాంతంలో ఆల్ టెరైన్ కార్ రేసింగ్ షో ...
హైదరాబాద్ శివార్లలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత ఏడాది 7559 ప్రమాదాలు జరగగా.. సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి జిల్లా పరిధిలో 28 శాతం మరణాలు సంభవించాయి.
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం ఆటోను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే నలుగురు మృతి మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో చోటుచేసుకున్న ఘటన కామారెడ్డి నుంచి చేగుంట వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు మృతి చెందిన వారు నిజమాబాద్ లోని ఆర్మూర్ వాసులుగా గుర్తింపు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు దీంతోపాటు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
హైదరాబాద్లోని మాదాపూర్లో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
గూగుల్ సెర్చ్ హిస్టరీ ఓ మహిళ మర్డర్ మిస్టరీని ఛేదించింది. హంతకుడిని పట్టుకోవడంలో సహాయపడింది. కేరళ(Kerala)లో జరిగిన హత్యోదంతం సంచలనం రేపుతోంది.
బ్లూ బాటిల్ కేఫ్ పేరుతో ఏర్పాటు చేసిన క్యాబిన్స్లో ఇద్దరు కూర్చుని రహస్యాలు చర్చించుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ముద్దులు పెట్టుకుని ఏకాంతంగా ఉండొచ్చు.
చాలా నెలలుగా వినియోగించకపోవడంతో తాళాలు వేశారు. అయితే శుక్రవారం ఏదో విషయమై అల్మారాలను తెరచి చూడగా వాటిలో ఒక ట్రాలీ సూట్ కేస్ కనిపించింది. అది తెరచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం కనిపించాయి.
మహబాబూబాద్ జిల్లాకు చెందిన ఓ చిన్నారికి వింత ఆరోగ్య సమస్య వచ్చింది. కంటి నుంచి వ్యర్థాలు వస్తున్నాయి. ఆస్పత్రిలో చేర్చిన ఫలితం లేదు. వైద్యులు పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి సమస్య చూడలేదని చెబుతున్నారు.
గద్వాల్ జిల్లా(Gadwal district)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను బోలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కుటుంబ కలహాల (Family Clashes) నేపథ్యంలో భార్యను హత్య చేసి ఆపై విషం Poison) తాగి ఓ ఆర్ఎంపీ వైద్యుడు (RMP Doctor) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తల్లిని హత్య చేయడం అడ్డుకుంటుండగా కుమారుడిపై కూడా తండ్రి దాడికి యత్నించాడు. బయటకు పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో (RangaReddy District) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: పెళ్లిలో విషం తాగిన వధూవరులు.....
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగింది. కానీ వారి మధ్య అనుమానం మొదలైంది. భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానం భర్తలో మొదలైంది.దీంతో వారి మధ్య ప్రేమ మాయం అయ్యింది. అనుమానంతో భర్త, భార్యను రోజూ చిత్ర హింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఆ చిత్ర హింసలు భరించేలేక ఆమె ఏకంగా భర్తను చంపేసింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన ...
క్రికెట్ బెట్టింగ్ కి ఓ యువకుడు బలి అయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ అనగానే బెట్టింగ్ లు స్టార్ట్ అవుతాయి. ఓ యువకుడు బెట్టింగ్ లో ఓడిపోయి, కట్టడానికి డబ్బులు లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.