ఒడిశా రైలు దుర్ఘటన తర్వాత 18 రైళ్లు రద్దు చేయబడ్డాయి. వాటిలో ఏడు దారి మళ్లించబడ్డాయి. ఒక రైలు పాక్షికంగా రద్దు చేయబడింది. దీంతోపాటు రైల్వే హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
ఒడిశాలో మూడు ట్రైన్లు ఢీకొన్ని ఘటనలో సుమారు 233 మంది మరణించారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.
ఉత్తర అమెరికా జాలిస్కో రాష్ట్రం గాడలాజారలో రోజుకొకరు చొప్పున మిస్ అవుతున్నారు. గాడలాజార కాల్ సెంటర్ సమీపంలో గల ఓ లోయలో 45 బ్యాగులు కనిపించాయి. ఏంటా అని తెరచి చూస్తే.. అందులో శరీర భాగాలు కనిపించాయి.
వాహనాలు నడిపేటప్పుడు వెనుకాముందు ఒకసారి చూసుకోవాల్సిందే. మొన్ననే పార్కింగ్ ప్రదేశంలో కారు పెడుతుండగా ఓ చిన్నారి కారు కింద నలిగి చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ డ్రైవర్ (Driver) రోడ్డు మీద అకస్మాత్తుగా డోర్ తెరవడంతో వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం (Two Wheeler) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ (Hyderabad)లోని ఎల్బీనగర్ లో చోటుచేసుకుంది. చదవండి: FIRలో స...
ఓ రోజు ఆయన నన్ను పిలిచి నా టీ షర్ట్ లాగారు. శ్వాస ప్రక్రియ పరిశీలిస్తానని చెప్పి నా ఛాతీపై, ఉదరంపై అభ్యంతరకరంగా తాకాడు. ఓసారి నాకు తెలియని పదార్థాన్ని తీసుకువచ్చి తినమని చెప్పారు. దానివల్ల ఫిట్ ఉంటావని, ప్రదర్శన బాగా చేయొచ్చని చెప్పేవారు
కర్ణాటకలోని మంగళూరు(Mangaluru) శివార్లలోని సోమేశ్వర్ బీచ్లో జరిగిన దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఇక్కడ తమ హిందూ మహిళా స్నేహితురాళ్లతో కాలక్షేపానికి వచ్చిన ముగ్గురు ముస్లిం విద్యార్థుల(Muslim students)పై ఆరుగురు దుండగులు దాడి చేశారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) సముద్రంలో భారీగా బంగారాన్ని(gold) పట్టుకుంది. దాదాపు 33 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. సినిమాటిక్ స్టైల్లో కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.
తాను చదువుతున్న కళాశాలలోనే ఓ యువతిని ప్రేమించాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ యువకుడు కొన్నాళ్లుగా మనో వేదనతో ఉన్నాడు. ఈ సమయంలో ‘నేను ఇక కనిపించను’ అని తల్లిదండ్రులకు (Parents) చెప్పి వెళ్లిపోయాడు.
కుటుంబంలో తీవ్ర గొడవ జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయగా అసలు విషయం తెలిసింది. పెళ్లయినప్పటి నుంచి ఫోన్ పట్టుకునే కాలక్షేపం చేస్తోంది. రోజంతా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వాడుతోందని భర్త, అతడి కుటుంబసభ్యులు చెప్పారు. భర్త, అత్త, ఇతర కుటుంబీకులు తనను ఫోన్ వాడకుండా చేస్తున్నారని భార్య తెలిపింది.
వీరందరూ కలిసి తనను అవమానించడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతోపాటు భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండడంతో ఆవేదనకు గురయ్యాడు. తన తోడల్లుడు, వదిన వేధింపులకు గురిచేశారని.. తనను తీవ్రంగా అవమానించాడని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. అయితే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారేందుకు ఢిల్లీ రౌస్ అవిన్యూ కోర్టు ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై ఉన్నారు. వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ చేసుకుని డబ్బులు దోచుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొ...
పుష్ప సినిమా చూసిన వారందరికీ అందులో హీరో ఏం స్మగ్లింగ్ చేస్తాడనే విషయం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో హీరో, పోలీసులకు దొరకకుండా డిఫరెంట్ గా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. కాగా, ఆ మూవీలో పుష్ప రాజ్ ని మించిపోయేలా స్మగ్లింగ్ చేయడం గమనార్హం.
గిడ్డంగి యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. వారిని ప్రభుత్వం తరఫున ఆదుకునేందకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.