తిరుమల బూందీ లడ్డూ కేంద్రంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
హిర్భూమి కోసం చోటూ చెట్ల పొదల్లోకి వెళ్లాడు. కాగా అక్కడ వీధికుక్కల గుంపు ఉంది. అకస్మాత్తుగా ఆరు కుక్కలు చోటుపై దాడి చేశాయి. తప్పించుకునే క్రమంలో బాలుడి దుస్తులు చెట్టుకు చిక్కుకోవడంతో వాటి నుంచి తప్పించుకోలేకపోయాడు.
మరిది వరస అయ్యే చిన్నాతో దుర్గా వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త జయకృష్ణ ఊరు వెళదాం అని చెప్పడంతో.. అడ్డుగా ఉన్న అతడిని తొలగించుకుంది. ప్రియుడితో కలిసి మట్టుబెట్టింది.
ఆ ఫోన్ లో డేటా పరిశీలిస్తే దారుణాలు వెలుగులోకి వచ్చాయి. వారికి ఒకరి నుంచి సందేశాలు అందాయి. దేశంలో ఆత్మహుతి దాడులకు సిద్ధం కావాలని ఆ సందేశంలో ఉంది. వీరు పరస్పరం సమాచారం కోసం రాకెట్ చాట్, త్రీమా యాప్స్ వినియోగించారు.
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు చనిపోయారు.
సీబీఐ విచారణకు హాజరుకాని అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి సీబీఐ కేసులో కొత్త ట్విస్ట్ తల్లికి అనారోగ్యంగా ఉందని సీబీఐ అధికారులకు అవినాష్ లేఖ పులివెందులు ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి తల్లి హైదరాబాద్ నుంచి పులి వెందుల బయలుదేరిన అవినాష్ రెడ్డి రెండోసారి విచారణకు హాజరు కాకపోవడంపై సీబీఐ సీరియస్ సీబీఐ కార్యాలయం నుంచి హడావిడిగా బయలుదేరిన రెండు వాహనాలు అవినాష్ ను మధ్యలో అడ్డుకునేందుకు అధికారుల ప్రయత్నం ఇప్పట...
టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ(Bhuma Akhila Priya) అనారోగ్యం బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అఖిల ప్రస్తుతం కర్నూల్ సబ్ జైల్లో ఉన్న క్రమంలో ఈ సంఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని పిలిభిత్(pilibhit)లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్నంగా ఇవ్వాల్సిన రూ.10 లక్షలు ఇవ్వలేదని ఓ భర్త తనతో మూడు నెలలు కాపురం చేయలేదని భార్య ఆరోపించింది. రూ.5 లక్షలు ఇచ్చిన తర్వాతనే హనీమూన్ కోసం నైనిటాల్ వెళ్లారని..అక్కడ కూడా తన అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను రహస్యంగా చిత్రీకరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలించిన నిందితుడిని కేరళకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
అమెరికాలో భారత సంతతి యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఈ యువతి అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. తీరా శవమై కనిపించింది. ఆమె ఓ తెలుగు అమ్మాయి కావడం గమనార్హం.
విశాఖలో మరోసారి మత్తు ఇంజక్షన్లు (Anesthetic injections) కలకలం రేపాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో మత్తు ఇంజక్షన్లు పట్టుబడ్డాయి.
ఉద్యోగం సాధించాక చేసుకుందాం.. ఇప్పుడు వద్దని దీపక్ చెబుతున్నా ఆమె వినడం లేదు. ఒత్తిడి తీవ్రమవడంతో ఎట్టకేలకు దీపక్ పెళ్లికి అంగీకరించాడు. ఆర్య సమాజ్ లోని గుడిలో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
పంట వ్యర్థాలను తగులబెడుతూ వెంకటేశ్వర్లు అనే రైతు కింద పడిపోయాడు. మంటలు చుట్టుముట్టి సజీవ దహనం అయ్యాడు. ఈ విషాద ఘటన ఏపీలో గల పల్నాడు జిల్లాలో జరిగింది.
మృతి చెందిన బాధితులకు సీఎం స్టాలిన్ రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యేకంగా వైద్య సహాయం అందిస్తున్నారు.
ఇంట్లో పని చేసే 11 మంది పని మనుషులపై అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ సమయంలో ఇంట్లో పని చేసే అందరినీ విచారిస్తుండగా సందీప్ హెగ్డే కనిపించలేదు.