జమ్మూకశ్మీర్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఝజ్జర్ కోట్లి సమీపంలో ప్రయాణికులతో నిండిన బస్సు లోయలో పడిపోయింది.
బళ్లారి నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మైసూరు సందర్శనకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. 10 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం(10 Died) చెందారు.
తిరుమల (Tirumala) క్షేత్రంలో తరచూ ప్రమాదాలు (Accidents) చోటుచేసుకుంటున్నాయి. వారం వ్యవధిలో రెండో సంఘటన చోటుచేసుకుంది. ఘాట్ మార్గంలో (Ghat Way) మూలమలుపు వద్ద టెంపో వాహనం (Tempo) బోల్తా పడింది. గోడను తగిలి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కాగా, వాహనంలోని 13 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదైంది. చదవండి: Congress Partyకి భారీ షాక్.. ఉన్న ఏకైక ఎమ్మెల్యే జంప్ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిర...
పారిపోయిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో కాపర్ ను దొంగిలిస్తున్న ముఠాగా పోలీసులు తెలిపారు. తరచూ ఈ సంఘటన జరుగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆట కట్టించే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. జరిగిన విషయాన్ని వివరించింది. కాగా, ఆమె చేసిన పని అందరినీ కలచి వేసింది.
విగ్రహాలు కుప్పకూలాయి. ఆరు దెబ్బతిన్నాయి. మెడ, చేతులు, విరగడంతో పాటు విగ్రహాలు బొక్కబోర్లా పడ్డాయి. ఇక వర్షం ధాటికి చెట్లకు కిందకు చేరిన ప్రజలపై పిడుగు పడింది. దీని ధాటికి ముగ్గురు ప్రాణాలు వదిలారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మణిపూర్(Manipur) పోలీసులకు చెందిన కమాండో(commandos)లకు, దుండగులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 8 గంటలుగా ఇరువర్గాల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ఎండలు దంచికోడుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న వడబెబ్బ(sunstroke) కారణంగా ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు.
గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రి యథావిధిగా హైదరాబాద్ వెళ్లిపోయారు. మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.