OnePlus Ace 2V:మిడ్ సెగ్మెంట్పై వన్ ప్లస్ (OnePlus) కంపెనీ దృష్టిసారించింది. రూ.30 వేల లోపు మొబైల్స్ సేల్స్ ఎక్కువ ఉంటున్నందన.. ఆ ధరలో కొత్త ఫీచర్లతో (Features) తీసుకొస్తోంది. తాజాగా వన్ ప్లస్ ఏస్ 2వీకి (OnePlus Ace 2V) సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి.
దేశీయ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో పదవికి రాజేష్ గోపినాథన్ రాజీనామా (TCS CEO Rajesh Gopinathan quits) చేశారు. 2017 ఫిబ్రవరి నుండి ఆయన సీఈవోగా (CEO) ఉన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) సరికొత్త ఘనతను సాధించారు. 2023 సంవత్సరానికి గాను 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' 2023(Governor of the Year 2023) బిరుదును దక్కించుకున్నారు. సెంట్రల్ బ్యాంకింగ్, అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన జర్నల్ CBJ ఈ మేరకు అవార్దును ప్రదానం చేసింది.
Jio new postpaid family plans:భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది జియో (Jio). పోస్ట్ పెయిడ్ (post paid) ప్లస్ స్కీమ్ కింద ప్లాన్ తీసుకొచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి జియో స్టోర్స్ వద్దకెళ్లి ఈ ప్లాన్ తీసుకొవచ్చు.
Jeet Adani gets engaged to Diva Jaimin Shah:ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (gautham adani) ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) ఓ ఇంటివాడు కాబోతున్నారు. దియ జైమిన్ షాతో (Diva Jaimin Shah) ఆదివారం అహ్మదాబాద్లో జీత్ అదానీకి (jeet adani) అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది.
ప్రైవేటు బ్యాంకు అయిన డీసీబీ బ్యాంక్(DCB Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఒకేసారి రెండు గుడ్ న్యూస్లు చెప్పింది. డీసీబీ బ్యాంక్ లోని సేవింగ్స్ అకౌంట్(Saving Accounts), ఫిక్స్డ్ డిపాజిట్ల(Fixed Deposites)పై వడ్డీ రేట్లను డీసీబీ బ్యాంక్ పెంచింది. దీంతో బ్యాంకు కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు డిపాజిట్లపై అధిక రాబడిని సొంతం చేసుకోవచ్చని కస్టమర్లు సంతోషం వ్యక్తం చే...
భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) నిర్దేశించిన మూడేళ్ల లాక్-ఇన్(lock-in time) వ్యవధి ముగిసిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లు దాదాపు 12.75% క్షీణించాయి. ఏడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంక్ షేర్లు 15.85 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
OPPO Reno 9 5G:భారత మార్కెట్లోకి ఒప్పొ రెనో 9 5జీ (OPPO Reno 9 5G) రాబోతుంది. వచ్చే నెల 1వ తేదీన మొబైల్ లాంచ్ చేస్తారని సమాచారం. మొబైల్ ధర కూడా మిడ్ రేంజ్లో ఉంది. డ్యుయల్ 5జీ సిమ్ (5g sims) వాడుకునే వెసులుబాటును కల్పించారు. మార్కెట్లో మొబైల్ ధర రూ.30 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో(friday) భారీ నష్టాల(heavy losses)తో కొనసాగుతున్నాయి. ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 202కిపైగా పాయింట్లను నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 810 పాయింట్లను కోల్పోయింది.
Car Discounts: కొత్త కార్లు కొనుక్కోవాలని అనుకునేవారికి ఇదే మంచి సమయం. ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన ఫేమస్ కార్లపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించింది. మారుతి సుజుకి ఇండియా అరేనా షోరూమ్లలో అందుబాటులో ఉన్న ఆల్టో, ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, వ్యాగనార్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్ కార్లపై మార్చి నెలలో భారీ డిస్కౌంట్లు ఇచ్చింది.
తెల్లవారుజామున మా సేవలకు అంతరాయం ఏర్పడిందనే ఫిర్యాదులు వచ్చాయి. సాంకేతిక కారణాలతో ఆ సమస్య వచ్చింది. వీలైనంత త్వరగా అందరి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. సేవల అంతరాయానికి చింతిస్తున్నాం’ అని ఇన్ స్టాగ్రామ్ పీఆర్ టీమ్ ప్రకటించింది.
OYO రూమ్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహ రిసేప్షన్ వేడుక మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్, అతని భార్య మసయోషి పాదాలను తాకి ఆశీర్వదించాలని కోరారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
భారత్ మళ్లీ హిందూ వృద్ధి రేటుకు చేరువ అవుతోందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (reserve bank of india) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (Raghuram Rajan) వ్యాఖ్యలను ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) ఖండించింది. జీడీపీ, పొదుపు, పెట్టుబడుల గణాంకాలు ఆధారంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని, పక్షపాతంతో చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నది. ఆయన ఆందోళన వ్యక్తం చేసినంత తీవ్రంగా జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు లేవని ఎస్బీ...
ఆపిల్ ఐఫోన్ ఈసారి సరికొత్తగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. ఐఫోన్ 14(iPhone 14), 14 ప్లస్(iPhone 14 Plus) వేరియంట్లు మార్చి 14 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
Meta layoffs:కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కంపెనీలు స్మార్ట్గా ఆలోచిస్తున్నాయి. తమ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అందుకే ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఒక కంపెనీ చూసి.. మరో కంపెనీ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ‘మెటా’ (meta) మరికొందరినీ పంపించే పనిలో ఉంది.