దేశవ్యాప్తంగా గోల్డ్ ధరలు(gold rates) బుధవారం(ఏప్రిల్ 5న) పెద్ద ఎత్తున పెరిగాయి. గ్రాముకు వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61 వేలను దాటేసింది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత(India) జిడిపి(GDP) వృద్ధి అంచనాను డిసెంబర్లో 6.6 శాతం నుంచి 6.3 శాతానికి ప్రపంచ బ్యాంక్(World Bank) సవరించింది. సవాలక్ష బాహ్య పరిస్థితులతో పాటు పెరుగుతున్న రుణ వ్యయాలు, నెమ్మదిగా ఆదాయ వృద్ధి కారణంగా వినియోగ వృద్ధి కూడా నిరోదానికి గురికావచ్చని అంచనా వేసింది.
బంగారు బాతులాంటి ట్విటర్ ను చేతులారా నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ సక్రమంగా లేక ట్విటర్ త్వరలో మూతపడుతుందని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయిగా ట్విటర్ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివో కూడా ఎక్స్ ఫ్లిప్ పేరుతో మోడల్ రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కంపెనీ ప్రకటించలేదు. కానీ డిజిటల్ చాట్ స్టేషన్ ‘టిప్స్టార్’ ఫోటోను చైనా సోషల్ మీడియా విబోలో షేర్ చేశారు.
మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank) కస్టమరా... అయితే ఈ అలర్ట్ (PNB Customers Alert) మీ కోసమే. బ్యాంకు ఖాతాలో సఫిసియెంట్ బ్యాలెన్స్ లేకుండానే మీరు ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేస్తే ఫెయిల్ అవుతుంది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల కుటుంబం ఇచ్చిన పార్టీలో ఢిల్లీ ప్రముఖ వంటకం దౌలత్ కీ చాట్ తో పాటు టిష్యూ పేపర్లకు బదులు రూ.500 నోట్ల కరెన్సీ నోట్లను ఉంచారు. అయితే ఇవి నకిలీవి.
ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంత్ అంబానీ(Anant Ambani), అతనికి కాబోయే భార్య రాధికా మర్చంట్(Radhika Merchant) కలిసి పాల్గొన్నారు. ముకేష్ అంబానీ కుమారుడు బ్లాక్ కలర్ సూట్ ధరించగా, రాధిక అద్భుతమైన నలుపు చీరను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
వివో తన ప్రీమియం మొబైల్ X90 Pro Plus ఫీచర్లు, ధర వివరాలను రివీల్ చేసింది. ఈ మొబైల్ భారత మార్కెట్లోకి మే 10వ తేదీన వచ్చే అవకాశం ఉంది. ధర రూ.74,390 వరకు ఉండే అవకాశం ఉంది.
భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన భార్యకు అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడు. నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ భవనం ప్రారంభోత్సవానికి రాజకీయ, సినీ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులు తరలివచ్చారు. ఈ భవనం ప్రారంభోత్సవం కోలాహలంగా జరిగింది.
OPPO A1 Pro:మిడ్ సెగ్మెంట్లో ఒప్పో (oppo) మరో కొత్త మొబైల్ తీసుకోస్తోంది. ఒప్పో ఏ1 ప్రో (OPPO A1 Pro) పేరుతో తక్కువ ధరలో ప్రీమియం లుక్స్తో మొబైల్ (mobile) లాంచ్ చేయనుంది. ఏప్రిల్ 17వ తేదీన ఈ ఫోన్ (phone) అందుబాటులోకి ఉండనుంది.
Moto G13 Price:భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ మొబైల్ రానుంది. మోటో జీ (moto g) సిరీస్ రూ.10 లోపు మొబైల్ రిలీజ్ చేస్తోంది. వచ్చేనెల 5వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ స్టోర్ ప్లిప్ కార్ట్లో (flipkart) మొబైల్ (mobile) సేల్స్ (sales) స్టార్ట్ అవుతాయి.
రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ మద్దతుగల జియో(jio) నుంచి సరికొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. JioFiber “బ్యాక్-అప్ ప్లాన్” జియో రూ.198కే అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కొత్త ప్లాన్ వినియోగదారులకు అపరిమిత 10 Mbps డేటాను అందించనున్నట్లు వెల్లడించింది.
ఆర్థిక సంవత్సరం (Economice Year) ముగియడంతో బ్యాంక్ ఉద్యోగులు సెలవులు లేకుండా మరీ పని చేశారు. ఆదివారం, రెండో, నాలుగో శనివారం కూడా కార్యాలయాలకు చేరుకున్నారు. ఏప్రిల్ తో 2023-24 ఆర్థిక సంవత్సరం కొత్తగా ప్రారంభమవుతోంది.