2023-24కి గాను నాస్కామ్(Nasscom)కు కొత్త ఛైర్పర్సన్గా అనంత్ మహేశ్వరి(Anant Maheshwari) ఎంపికయ్యారు. అయితే అనంత్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా చేస్తుండటం విశేషం. మరోవైపు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ను అదే సమయ వ్యవధిలో వైస్ చైర్పర్సన్గా నియమించినట్లు నాస్కామ్ ప్రకటించింది.
దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ చాలా వేగంగా పెరిగింది. ప్రజలు డబ్బు పంపించడం, చెల్లింపులు చేయడం, షాపింగ్ చేయడం వంటి అనేకం డిజిటల్గానే చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సప్ ద్వారా కరెంటు బిల్లులను చెల్లించే సేవను కూడా ప్రారంభించింది.
భారతదేశపు తొలి వాటర్ మెట్రోను మంగళవారం కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జెండా ఊపి ప్రారంభించనున్నారు. కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 చిన్న దీవులు ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కింద అనుసంధానించబడతాయి. ఈ ద్వీపాలను అనుసంధానించడానికి ఉపయోగించే అన్ని పడవలు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి హైబ్రిడ్ శక్తితో నడుస్తాయి.
డేటా వినియోగంలో జియో వినియోగదారులు రికార్డులు సృష్టించారు. వారు ఒక నెలలో 10 ఎక్సాబైట్లు లేదా 10 బిలియన్ GB డేటాను ఉపయోగించారు. డేటా వినియోగంలో ఇది పెద్ద జంప్ అని జియో కంపెనీ(Jio Company) పేర్కొంది.
స్నేహమంటే చెరిగిపోనిది.. కష్టసుఖాల్లో కుటుంబసభ్యులు తోడు ఉన్నా లేకున్నా స్నేహితులు మాత్రం వెన్నంటే ఉంటారు. అలాంటి స్నేహితులు పొందిన వారికి ఏ కష్టం వచ్చినా ‘నా ఫ్రెండ్ ఉన్నాడు’ అనే భరోసాతో గట్టెక్కుతారు. అలాంటి స్నేహమే మనోజ్ మోదీ (Manoj Modi)- ముకేశ్ అంబానీలది (Mukesh Ambani). యూనివర్సిటీలో కలిగిన స్నేహం కంపెనీ అభివృద్ధిలో కూడా కలిసొచ్చింది. అంబానీ కుటుంబంలో ఓ సభ్యుడిగా మారిపోయిన వ్యక్తి మనోజ్ మ...
చందా చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోని కారణంగా వారందరి బ్లూ టిక్ లు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని పునరుద్ధరించింది. వారి ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విటర్ జోడించింది. అయితే ఈ బ్లూ టిక్ కోసం ఆ ప్రముఖులందరూ చందా చెల్లించలేదని తెలుస్తోంది.
Visa For America: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకునే వారికి అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలను యూఎస్ జారీ చేయనుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ కార్ల జోరు పెరుగుతుంది. ఈవి (EV) కార్లపై స్టార్ హీరోలు మోజు పెంచుకుంటున్నారు. రీసెంట్ గా ముగ్గురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈవి కార్లు కొనుగోలు చేశారు.
దేశంలోని మొట్టమొదటి వాణిజ్య లిథియం అయాన్ సెల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని బెంగళూరు(Bengaluru)లో నిన్న ప్రారంభించారు. లాగ్9 మెటీరియల్స్(Log9 Materials) బ్యాటరీ-టెక్నాలజీ స్టార్టప్ ఈ మేరకు మొదలుపెట్టింది.
ఢిల్లీలో అద్భుత స్పందనకు ధన్యవాదాలు. మా కొత్త స్టోర్ కు వినియోగదారులను స్వాగతించడం ఆనందంగా ఉంది. స్టోర్ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అరుపులు, కేకలతో హల్ చల్ చేశారు.
అంబానీ(mukesh ambani) కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం. ఇక వారి విలాసవంతమైన జీవనశైలి గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందిన ఈ నెక్లెస్ అంబానీ కోడలు శ్లోకా మెహతా వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ ధరకు ఐదు వందల లగ్జరీ బంగ్లాలు కొన్నట్లే.
ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి సరికొత్త ఈవీ స్కూటర్ వచ్చేసింది.ఏథర్ ఎనర్జీ కంపెనీ కొత్త ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీని ధర పాత ధరకంటే రూ. 30,000 తక్కువే ఉంచింది.
దేశంలో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల ఆదాయాల నివేదికలు రానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు(indian stock market) సోమవారం నష్టాలను చవిచుశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(Sensex) 520 పాయింట్లు కోల్పోవగా, నిఫ్టీ(nifty) 121 పాయింట్లు నష్టపోయింది.