మీరు తక్కువ బడ్జెట్లో మంచి 5జీ ఫోన్ కొనాలని చుస్తున్నారా? అయితే ఈ వార్తను మీరు చదవాల్సిందే. ఎందుకంటే 20 వేల రూపాయల లోపు మంచి ఫీచర్లు ఉన్న టాప్ 8 స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాం. వీటి గురించి ఓసారి తెలుసుకోండి మరి.
స్మార్ట్ ఫోన్(Smart Phone) వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) తన యూజర్ల(Users) కోసం ఫ్రీ 5జీ అపరిమిత డేటా(Unlimited Data)ఆఫర్ను ప్రకటించింది.
boAt బ్లాటూత్ Airdopes 141(Boat Bluetooth 141 Earbuds) బంపర్ ఆఫర్ ధరకు లభిస్తున్నాయి. కేవలం వెయ్యి రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ(Telangana)లో సరిపడ కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయని, పరిశ్రమలు పెట్టుకోవడానికి సరైన ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. అమరరాజా యూనిట్ రావడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన సమ్మర్ సేల్(Amazon Great Summer Sale 2023)తో తిరిగి వచ్చింది. ఈ క్రమంలో స్మార్ట్ఫోన్లపై ఉన్న భారీ డిస్కౌంట్ ఆఫర్లను ఇప్పుడు చుద్దాం.
భారతీయ విమానయాన సంస్థ గో ఫస్ట్(Go first) తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా మే 9, 2023 వరకు అన్ని విమానాలను రద్దు(closed) చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విమానయాన సంస్థ మంగళవారం దివాలా దాఖలు ప్రకటన చేసిన తర్వాత తెలిపింది. మరోవైపు అప్పటికే టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు తిరిగి డబ్బులు పంపనున్నట్లు వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్(indian stock market) సూచీలు గురువారం మంచి లాభాలతో ముగిశాయి. 30 షేర్ల బిఎస్ఈ సెన్సెక్స్ 555.95 పాయింట్లు లేదా 0.91 శాతం పెరిగి 61,749.25 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 166 పాయింట్లు పెరిగింది.
PhonePe కొత్తగా UPI లైట్ ఫీచర్ను ప్రారంభించింది. ఇది PINని నమోదు చేయకుండా UPI లైట్ ఖాతా నుంచి ఒక్కసారి నొక్కడం ద్వారా రూ.200 కంటే తక్కువ విలువ కలిగిన చెల్లింపులను చేయడంలో సహాయపడుతుంది. పరికరంలోని ఖాతా బ్యాలెన్స్ నుంచి ఆ మొత్తం నేరుగా డెబిట్ చేయబడుతుంది. దీంతోపాటు ఈ ఫీచర్ వేగవంతంగా పూర్తవుతుంది.
ఇండియన్ అమెరికన్(indian american), మాజీ మాస్టర్ కార్డ్ CEO అజయ్ బంగా(Ajay Banga) కీలక పదవీ దక్కించుకున్నారు. ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడి(world bank president)గా అతను నియమితుడయ్యాడు. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మేరకు ప్రకటించారు.
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి జూన్ 26, 2023 వరకు తేదీని పొడిగించింది.
దేశంలో గో ఫస్ట్(go first l) విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మే 3, 4 తేదీల్లో తక్కువ ధరలో సేవలందించే క్యారియర్ గో ఫస్ట్ ఫ్లైట్స్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. తీవ్రమైన నిధల కొరత కారణంగా రాబోయే రెండు రోజుల పాటు ఈ విమాన సేవల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దరఖాస్తును కూడా [&...
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియాలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీ కార్ల అమ్మకాల్లో గ్రోత్ నమోదైంది. ఏ కంపెనీ వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉందో నరతెరపైకి వచ్చింది. అలాగే ఏప్రిల్ నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించింది దీనితో పాటు, ఈ సంవత్సరం వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా సమాచారం వెల్లడైంది.