ఆపిల్ ఐఫోన్ ఈసారి సరికొత్తగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. ఐఫోన్ 14(iPhone 14), 14 ప్లస్(iPhone 14 Plus) వేరియంట్లు మార్చి 14 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
Meta layoffs:కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కంపెనీలు స్మార్ట్గా ఆలోచిస్తున్నాయి. తమ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అందుకే ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఒక కంపెనీ చూసి.. మరో కంపెనీ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ‘మెటా’ (meta) మరికొందరినీ పంపించే పనిలో ఉంది.
మనం రోజూ ఉపయోగించే పెన్ను(Pen) ధర పదో పాతికో ఉంటుంది. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలప్పుడు గిఫ్ట్ గా పెన్ను ఇవ్వాలనుకుంటే వందో రెండొందలో పెట్టి పెన్నును కొనుగోలు చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పెన్ను(Pen) ధర ఏకంగా రూ.22.47 లక్షలు. ఇది విన్నాక మీరు అవాక్కయ్యారు కదా. వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇదే నిజమండి. అక్షరాల ఆ పెన్ను(Pen) ధర రూ.22 లక్షలపైనే.
పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యాలో నగదు నిల్వలు తగ్గుతున్నాయని అక్కడి ఇంధన లోహ రంగ వ్యాపారవేత్త రష్యా ఒలిగార్చ్ ఒలేగ్ డెరిపాస్కా తెలిపారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నాటికి “స్నేహపూర్వక” దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే నగదు నిల్వలు సున్నా స్థాయికి చేరుకుంటాని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్(ap) రాష్ట్రానికి పెట్టుబడల వెల్లువ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఏపీ సీఎం జగన్(cm jagan) తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఏపీకి 20 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వారంతంలో(friday) భారీ లాభాలతో (heavy losses)తో కొనసాగుతున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ సంస్థల షేర్లు సైతం వృద్ధి బాటలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 810 పాయింట్లను తాకగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీలో 230కిపైగా పాయింట్లు పెరిగాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 830 పాయింట్లు వృద్ధి చెందింది.
దేశంలో ప్రస్తుతం ఎక్కువ బ్యాంకులు వారానికి (Bank working days) ఐదు నుండి ఆరు రోజులు పని చేస్తున్నాయి. రెండో, నాలుగో శనివారాలు ఉన్న రోజుల్లో ఐదు రోజులు, మిగతా రెండు వారాల్లో ఆరు రోజులు పని చేస్తాయి. అయితే త్వరలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెట్టుబడుల (Investments) సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) రేపటి నుండి (మార్చి 3, 4 తేదీలు) విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (Global Investors Summit) నేపథ్యంలో తెలంగాణ (Telangana) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister) తోటి తెలుగు రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు.
గత ఏడాది డిసెంబర్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కోల్పోయి..తాజాగా మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా స్టాక్స్ 100% పెరిగిన నేపథ్యంలో 187 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ తిరిగి ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడని నివేదికలు చెబుతున్నారు.
ఒక కంపెనీ సీఈవో(CEO) అంటే లక్షలల్లో కోట్లల్లో జీతం ఉంటుంది. ఇటీవలే యాపిల్ సీఈవో(Apple Ceo) సగం జీతం కోత విధించుకున్నారు. దీంతో ఆయన రూ.405 కోట్లు మాత్రమే జీతం తీసుకుంటున్నారు. ఇకపోతే సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల వంటివారి జీతాలు కోట్లల్లోనే ఉంటాయనడంతో సందేహం లేదు. కానీ ఇక్కడొక కంపెనీ సీఈవో(CEO) నెలకు కేవలం రూ.15 వేలు మాత్రమే జీతం(Salary) తీసుకుంటూ వార్తల్లో నిలిచారు. ఆయనే క్రెడ్ ఫౌండర్ కునాల్ షా(CR...
ప్రతినెలా కొన్ని నిబంధనలు(Rules) మారుతుండటం గత కొన్ని నెలలుగా మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బ్యాంకింగ్(Banking), గ్యాస్ సిలిండర్, ఇన్కమ్ ట్యాక్స్(Income tax), ఈపీఎఫ్ఓ(EPFO) వంటి వాటిలో నిబంధనలు ప్రతి నెలా మారుతూ ఉంటాయి. మార్చి నెల రాబోతున్న నేపథ్యంలో వినియోగదారుల(Users)పై కొన్ని అదనపు భారాలు పడే అవకాశం కనిపిస్తోంది. మార్చి నెల(March Month)లో మారే నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అదానీ గ్రూప్ ఒక్క నెలలోపే రూ.11.65 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువను కోల్పోయింది. అమెరికా సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ జనవరి 25 తర్వాత ఈ సంస్థ మార్కెట్ విలువ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ సంస్థ మార్కెట్ విలువ జనవరి 24న రూ.19.12 లక్షల కోట్లుగా ఉండగా..ప్రస్తుతం 7.55 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉంది.
Adani Ports repays Rs 1,500 cr:రూ.1500 కోట్ల (1500 crores) నగదును అదానీ గ్రూప్ చెల్లించింది. ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్కు రూ.1000 కోట్లు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యుచువల్ ఫండ్కు రూ.500 కోట్లను చెల్లించింది. ఈ రెండు లోన్ల చెల్లింపు గడువు సోమవారమే ముగిసింది. మరో రూ.1000 కోట్లను మార్చి నెలలో చెల్లించాల్సి ఉంది.
వ్యాపారవేత్త నటాషా పూనావాలా 'క్యాండీ డ్రెస్' పై పలువురు సెలబ్రేటీలు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పిప్పర్ మెంట్ డ్రెస్ అదిరిందని అంటున్నారు. అయితే నటాషా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ స్థానిక తయారీదారు అయిన సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) CEO అదార్ పూనావలా భార్య. నటాషా తరచుగా నటులు కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్ సహా పలువురు ప్రముఖులతో ఎక్కువగా కనిపిస్...