తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,100 పెరిగి 1,24,860కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 పెరిగి రూ.1,14,450గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.3,000 పెరిగి రూ.1,73,000గా పలుకుతోంది.