Kanna : ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయానికి నేతలు.. తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ లు మారాలి అనుకునేవారు మారుతున్నారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ కూడా... బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే టీడీపీలో చేరేందుకు ఆయన లైన్ క్లియర్ చేసుకున్నారు.
మాస్ మహారాజ రవితేజ నటించిన రవణాసుర మూవీ నుంచి తానే స్వయంగా పాడిన ప్యార్ లోనా పాగల్ సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ చూసిన అభిమానులు అదుర్స్ అంటున్నారు. ఇక మీరు కూడా ఈ పాటపై ఓ లుక్కేయండి మరి.
Taraka Ratna : తారకరత్న హఠాన్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.
ఎద్దుతో పాటు ఆ యువకుడికి పసుపు పెట్టారు. మంగళ స్నానాలు చేయించారు. ఇక పెళ్లికి భజనలు చేశారు. బాజాభజంత్రీలు వాయించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ భోజనాలు వడ్డించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డబ్బు, అభరణాలతో హైవేపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఓ డెలివరీ వ్యాన్లో ఉన్న రూ.3.88 కోట్ల విలువైన 1400 కిలోల వెండి, ఇతర ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఆ క్రమంలో డ్రైవర్, క్లినర్లపై దాడి చేసి అభరణాలు ఎత్తుకెళ్లారు.
తారకరత్నకు కుటుంబసభ్యులు, ప్రముఖులతో పాటు అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని మోకిలలో ఉన్న తారకరత్న నివాసాలను ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తారకరత్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు.
News : మహా శివరాత్రి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని శైవక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. ఈ ఆనందోత్సవాల నడుమ ఆంధ్రప్రదేశ్ లో విషాదం నెలకొంది.
మీరెప్పుడైనా ఐస్క్రీమ్ పానీపూరీ తయారు చేయడం చుశారా? లేదా అయితే ఈ వీడియోను చూసేయండి. సరికొత్తగా ట్రై చేసిన ఈ వంటకం వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది.
తారకరత్న మృతితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా విషాదంలో మునిగారు. తారకరత్నను పరామర్శించేందుకు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. కాగా తారకరత్న కన్నుమూయడంతో సినీ పరిశ్రమ (Tollywood)లోనూ విషాదం అలుముకుంది. సినీ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తారకరత్న మృతికి సంతాపం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం(Earthquake) సంభవించింది. ఎన్టీఆర్(NTR) జిల్లా, పల్నాడు(Palnadu) జిల్లాలో భూ ప్రకంపనలు జరిగాయి. భూమి పలుసార్లు కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.
తన తల్లి స్మృత్యార్థం ఫౌండేషన్ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాడు. కరోనా సమయంలో దేవుడిలా సోనూ సూద్ ప్రజలకు సేవలు అందించాడు. ఆర్థిక, వైద్య, విద్య అన్ని రకాల సహాయ కార్యక్రమాలు సోనూ సూద్ చేశాడు.. చేస్తున్నాడు.. ఇంకా చేస్తాడు. అయితే సోనూసూద్ సేవా కార్యక్రమాలపై రాజకీయంగా వివాదం కొనసాగుతోంది.
వైఎస్ఆర్టీపీ(YSRTP) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ షర్మిల(YS Sharmila) చేపడుతున్న పాదయాత్రను రద్దు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
కారు ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు వస్తున్నాయి. కారు టైర్ పంక్చర్ (Tyre Puncture) కావడంతో ప్రమాదం జరిగిందని కొందరు చెబుతుండగా.. మరికొందరు డ్రైవర్ (Car Driver) నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా గోతులు ఏర్పడి రోడ్లు అధ్వానంగా మారాయి.
సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శివరాత్రి పర్వదినం రోజున శివైక్యం పొందారు.
తారకరత్న అకాల మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.