దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వారంతంలో(friday) భారీ లాభాలతో (heavy losses)తో కొనసాగుతున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ సంస్థల షేర్లు సైతం వృద్ధి బాటలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 810 పాయింట్లను తాకగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీలో 230కిపైగా పాయింట్లు పెరిగాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 830 పాయింట్లు వృద్ధి చెందింది.
ఏపీ(ap)లోని గుడివాడ(gudivada) ఎమ్మెల్యే(mla) కొడాలి నాని(Kodali Nani)కి గట్టి షాక్ తగిలింది. ఇతని అరెస్ట్ కోసం వారెంట్ జారీ చేయాలని పోలీసులను విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది.
నివురుగప్పిన నిప్పులా ఉన్న గవర్నర్ (Governor) వ్యవహారం మళ్లీ తెలంగాణ (Telangana)లో అగ్నిపర్వతంలా పేలింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారని..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(border gavaskar trophy)లో భాగంగా ఇండోర్(indor)లో జరిగిన మూడో టెస్టు(third test match) మ్యాచులో ఆస్ట్రేలియా(Australia) భారత్(india)ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు WTC ఫైనల్కు అర్హత సాధించింది. ఇక భారత్ కూడా అర్హత సాధించాలంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.
తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మహిళలకు పెద్ద పీట వేస్తోంది. స్వరాష్ట్రంగా ఏర్పడిన తొలినాళ్లల్లోనే మహిళల రక్షణకు షీ టీమ్స్ (She Teams) తీసుకొచ్చింది. మహిళల రక్షణగా ఆ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు అందిస్తోంది.
AP Minister : ఆంధ్రప్రదేశ్ మంత్రి జయరాం కి ఐటీ అధికారులు షాకిచ్చారు. ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో మంత్రి జయరాం భార్య రేణుకమ్మ పేరుతో 30 ఏకరాలు, సన్నిహితుల పేరుతో మరో 90 ఎకరాల స్థలం రిజిస్టర్ కావడంపై ఐటీ శాఖ దృష్టి సారించింది.
కర్ణాటకలో బీజేపీ(bjp) ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప(Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మాదల్(Prashanth Madal) రూ.40 లక్షల లంచం(bribe) తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. లోకాయుక్త(lokayukta) అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం సాయత్రం పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో అతని కార్యాలయంలో దాదాపు రెండు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మరుగుదొడ్డి ఉండటంపై తెలంగాణ హైకోర్టు..రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అసలు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లోని వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాక సెక్రటరీ, ఇంటర్ విద్యా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు ...
Lakshmi Parvathi : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ చేత పార్టీ పెట్టించింది చంద్రబాబేనని ఆమె పేర్కొన్నారు. పవన్ కి అసలు పార్టీ పెట్టే ఆలోచనే లేదని... ఇదంతా చంద్రబాబు ప్లాన్ అని ఆమె పేర్కొనడం విశేషం.
అనారోగ్యం కారణంగా ఓ ప్రముఖ హీరో కన్నుమూయడంతో ఒడిశా సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది.
బాధితుడికి న్యాయం చేయాల్సి ఉండగా ఉల్టా అతడిపైకి తిరగబడ్డారు. బూతులు తిడుతూ.. ఎక్కువ చేస్తే లేని కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. పైగా ఆమె ఓ మహిళ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన కాల్ రికార్డ్ వైరల్ అయ్యింది.
ముంబయి(mumbai)లోని బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) బంగ్లా మన్నత్లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. వారు గోడ దూకి భవనంలోకి ప్రవేశించగానే అక్కడి భద్రతా సిబ్బంది వారిని గమనించి పోలీసుల(police)కు అప్పగించారు. ఆ క్రమంలో వారు పఠాన్(pathan) మూవీ హీరో షారూఖ్ ను కలిసేందుకు వచ్చామని చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో వారిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వె...
ఈ ప్రమాదంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. డ్రైవర్ తప్పేం లేదని.. వారిని వదిలేయాలని పోలీసుల (Telangana Police)కు యండమూరి వీరేంద్ర నాథ్ చెప్పారు.
మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వినూత్నంగా ఈసారి రోబో (Robot)లను వినియోగించినట్లు వెల్లడించారు. రోబోలు సమర్ధవంతంగా పని చేశాయని చెప్పారు. ప్రమాదంలో ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో స్థానిక ప్రజలు సర్వం కోల్పోయారు.
mlc bachula arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతిచెందారు. ఈ రోజు విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. గుండెపోటు రావడంతో నెలరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ రోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆయన మృతిపై టీడీపీ శ్రేణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.