లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నటుడు సుధాకర్ కోమాకుల(Sudhakar Komakula) మెగాస్టార్ చిరంజీవిని కలిశానని హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు బలగం చిత్రానికి మ్యూజిక్ అందించిన డైరెక్టర్ కూడా నారాయణ అండ్ కో చిత్రానికి సంగీతం అందించినట్లు చెప్పారు. దీంతోపాటు అనేక విషయాలను పంచుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తనను పది సార్లు బ్లాక్ చేసిందని ట్విట్టర్ కోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసులో ట్విట్టర్కు రూ.50 లక్షల జరిమానాను కోర్టు విధించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో నేడు సీబీఐ విచారణ ముగియాల్సి ఉంది. అయితే కోర్టు ఈ కేసు విచారణను జులై 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇద్దరు వ్యక్తులు లారీ కంటైనర్లో సజీవ దహనం అయిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. రెండు కంటైనర్లు ఢీకొనడం వల్ల ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ యాక్టింగ్ మాత్రమే కాకుండా తన అందాలతో కూడా యువతను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు వావ్ అనిపిస్తాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్(Nikhil Siddharth) యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ స్పై నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా సుభాష్ చంద్రబోస్(Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాల నేపథ్యంలో తెరకెక్కించగా ఈ మూవీ మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తొలిరోజు ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో ఇప్పుడు చుద్దాం.
విశాఖ అచ్యుతాపురంలో గల ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులతో కలిసి ఓ మహిళ మిడ్ మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ క్రమంలో నలుగురు మృత్యువాత చెందారు. వారిలో తల్లి రజిత, పిల్లలు అయాన్(7), అసరజా(5), ఉస్మాన్(14 నెలలు)ను పోలీసులు గుర్తించారు. రజిత స్వస్థలం వేములవాడ మండలం రుద్రంగి. కొన్నేళ్ల క్రితం మహ్మద్ అలీని రజిత లవ్ మ్యారేజ్ చేసుకుంది.
రామకుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ సహా 44 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న నేపథ్యంలో వారిపై హెడ్ కానిస్టేబుల్ మణి ఫిర్యాదు చేశాడు.
బుల్లితెరపై హాట్ యాంకర్గా ఉన్న రష్మీ గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇచ్చే హాట్ కంటెంట్ మామలూగా ఉండదు. షోలో మాత్రమే కాదు.. సినిమాల్లోను అమ్మడు రెచ్చిపోయింది. ఇక సుడిగాలి సుధీర్తో రష్మీ రొమాన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య అసలు ఏముందో తెలియదు గానీ.. ఈ ఇద్దరు ఎప్పుడు హాట్ టాపికే. అయితే తాజాగా ఈ బ్యూటీని బిగ్ బాస్ కోసం సంప్రదించగా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
జీవనశైలి, ఆహారంలో మార్పులతో అనేక సమస్యలు మొదలయ్యాయి. అలాంటి సమస్యలలో జీర్ణక్రియ, మలబద్ధకం, యాసిడ్, తలనొప్పికి సంబంధించిన సమస్యలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ మూలకారణం మన ఆహారం. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని ఓ వ్యక్తి బిర్యానీవాలా కో(Biryaniwala Co) రెస్టారెండ్ సందర్శించి మటన్ బిర్యానీ, వాటర్ బాటిల్, శీతల పానీయం ఆర్డర్ చేశాడు. తర్వాత తిన్న క్రమంలో వారు ఇచ్చిన బిల్లు చూసి రేట్లు ఎక్కువగా వేయడం గమనించాడు. శీతలపానీయానికి రూ.45, వాటర్ బాటిల్కు రూ.30 ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు. దీంతో పరిశీలించిన కోర్టు వినియో...
తెలంగాణ సిరిసిల్ల జిల్లా అపారెల్ పార్క్లో తయారైన మొదటి ఆర్గానిక్ కాటన్ బాక్సర్ డ్రాయర్లు అమెరికా న్యూయార్క్కు ఎగుమతి కావడం పట్ల మంత్రి కేటీఆర్(KTR) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ చిత్రాలను పోస్ట్ చేసి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. కారు వేగంగా నడపడం వల్ల ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్(asia kabaddi championship 2023)లో గురువారం డాంగ్ ఇయుఇ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సియోక్డాంగ్ కల్చరల్ సెంటర్లో జరిగిన పోరులో ఇరాన్పై భారత్ 33-28 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.