పలువురు యాపిల్(apples) రైతులు యాపిల్స్ను కాలువలో కుప్పులు కుప్పులుగా పడేస్తున్నారు. ఎంటని ఆరా తీస్తే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మార్కెట్లకు తీసుకెళ్లేందుకు రోడ్ల పనులు ఆటంకంగా మారాయని వాపోయారు. అనేక రోజులుగా ఈ పనులు పెండింగ్ ఉన్న క్రమంలో యాపిల్స్ పాడైపోతున్నాయని, అందుకే పడేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏపీలోని విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్ బంగారు నగలతో తీసుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే వారికి జీతాలు సరిపోకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని పలువురు అంటున్నారు.
ప్రయాణిస్తున్నజైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ రైళ్లో ఉద్యోగుల మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు. కానీ ఆకస్మాత్తుగా ఓ రైల్వే కానిస్టేబుల్ తన తోటీ ఉద్యోగితోపాటు ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దీంతో నలుగురు మృత్యువాత చెందారు.
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్(Baby Mega Cult Celebrations) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అతిథిగా వచ్చిన క్రమంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కు షీల్డ్స్ అందించి విశెస్ చెప్పారు మెగాస్టార...
హైదరాబాద్లో మీరు మార్నింక్ వాక్ కోసం వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. కానీ పార్క్ బయట పరిసరాల్లో మాత్రం వాకింగ్ చేయకండి. ఎందుకంటే ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీ కొడుతుందో చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే జులై 4న మార్నింగ్ వాకర్స్ ను ఓ కారు ఢీ కొట్టి ఇద్దరు మృతి చెందేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఓ స్పోర్ట్స్ బైక్ వేగంగా వచ్చి ఇద్దరు మహిళలను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు కూడా మృత్యువాత చెందారు. ఆ వివరాలెంటో ఇ...
తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న 900 కోట్ల రూపాయల రాష్ట్ర విపత్తు సహాయ నిధిని వినియోగించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటానే 75 శాతం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గల్లంతైన బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు.
ఈరోజు(july 31st 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
మణిపూర్(Manipur)లో శాంతిని నెలకొల్పాలని కోరుతూ 21 మంది ప్రతిపక్షాల ఇండియా(INDIA) కూటమి సభ్యులు ఆదివారం మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికేకు మెమోరాండం(memorandum) సమర్పించారు.
ఐటీఆర్ల దాఖలులో సరికొత్త మైలురాయి నమోదైంది. జూలై 30న ఒక్కరోజు సాయంత్రం 6.30 వరకే కోటి 30 లక్షల మంది ఐటీఆర్(ITR)లు దాఖలు చేసినట్లు ఇన్ కం ట్యాక్స్ అధికారులు ప్రకటించారు. రేపే(జులై 31) చివరి రోజు అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫైల్ చేస్తున్నారు.
మొన్నటి వరకు న్యూఢిల్లీ, చండీగఢ్, గుజరాత్తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన కండ్లకలక వ్యాధి..ఇప్పుడు తెలంగాణలో వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య దాదాపు 600 దాటేసింది. ఈ నేపథ్యంలో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని వైద్యులు తల్లిదండ్రలకు సూచిస్తున్నారు.
పాకిస్తాన్( Pakistan)- ఆప్గాన్ సరిహద్దులోని బాజూర్ జిల్లాలో మత గురువు, రాజకీయ నాయకుడి మద్దతుదారుల ర్యాలీలో ఆదివారం బాంబు బ్లాస్ట్(Bomb blast) జరిగింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా, మరో 150 మందికి పైగా గాయపడ్డారు.
ఈజీ మనీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పలువురు కేటుగాళ్లు అనేక రకాల మాయమాటలు చెప్పి దోచుకున్న సందర్భాలు గతంలో అనేకం చుశాం. ఇప్పుడు తాజాగా మరో ప్రబుద్ధుడు అలాంటి ఘటనలోనే దొరికిపోయాడు. ఇతను ఏకంగా టీచర్ కావడం విశేషం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.9.5 కోట్లు పలువురి నుంచి లూటీ చేశాడు.
వికృత చేష్టల విషయంలో ముందుండే దేశం చైనా(china). ఈ కంట్రీ ఇప్పుడు మరో చర్యకు పునుకున్నట్లు తెలిసింది. అగ్రరాజ్యమైన అమెరికా దేశంలోని సైనిక కార్యకాలపాల్లోకి ఓ మాల్వేర్ ను పంపించినట్లు తెలుస్తోంది. దీనిపై అప్రమత్తమైన అమెరికా దానిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
దేశంలో సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లలో ఏకంగా 13.13 లక్షల మంది యువతులతోపాటు మహిళలు మిస్సైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది తప్పిపోయారనే వివరాలను కూడా తెలిపింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
మాజీ మంత్రి నారాయణ తన భర్త సుబ్రహ్మణ్యం బెదిరిస్తున్నారని పొంగూరు కృష్ణక్రియ హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తన మానసిక స్థితి బాలేదని చెప్పిన దాంట్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.