ఈరోజు(august 2nd 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
హైదరాబాద్లో మరో ఉగ్రవాది సల్మాన్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు శుభవార్త చెప్పంది. బిగ్ సేవింగ్ డేస్ పేరుతో 85 శాతం డిస్కౌంట్ అందించనుంది.
ఈరోజుల్లో బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తొందరగా ఈ బెల్లీ ఫ్యాట్ కరగదు. కానీ మనం తీసుకునే ఆహారంలో నూనె మార్చడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు. కానీ ఈ నూనెలే మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయట. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కి బదులు ఏ నూనెలు వాడాలో ఓసారి చూద్దాం.
మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తెలుగు తెరకు పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తన నటన, అందంతో మనోహరమైన నటనతో, ముఖ్యంగా దక్షిణాదిలోని చాలా మంది చిత్రనిర్మాతలకు మొదటి ఎంపికగా మారింది. తన పాత్రలను మెచ్యూర్డ్గా క్యారీ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మృణాల్ చిన్న తెర నుంచి వెండితెరకు వచ్చారు. టెలివిజన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ గా ఎదగడం ...
8 ఏళ్ల తన పదవి కెరియర్లో ఓ అధికారి ఏకంగా 18 సార్లు బదిలీ అయ్యారు. ఎక్కడికి వెళ్లినా కూడా అక్రమ పనులు చేసిన వారి ఆటకట్టిస్తూ దూసుకెళ్తున్నారు. అతనే ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ చౌదరి. అక్రమమార్గంలో వెళుతున్న కావడి యాత్రికులపై లాఠీచార్జీకి అనుమతిచ్చినందుకు రాత్రికి రాత్రే బదిలీ అయ్యారు.
ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్కు శాన్ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం షాక్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన లోగోను తొలగించాలని చెప్పడంతో అక్కడి అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆహారపు అలవాట్లను మారిస్తే ఇబ్బందులే. శరీరం తట్టుకోదు.. అలా ఓ ఇన్ ప్లూయెన్సర్ ఆకలితో అలమటించి చనిపోయింది. పచ్చి కూరగాయాలు, జ్యూస్ తీసుకోవడంతో శరీరం తట్టుకోలేకపోయింది.
ప్రముఖ కమెడియన్ పాల్ రూబెన్స్ ఇక లేరు. అతను ఆదివారం రాత్రి 70 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు అతని దీర్ఘకాల ప్రతినిధి కెల్లీ బుష్ నోవాక్ ధృవీకరించారు.
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన సచిన్ బిష్ణోయ్(Sachin Bishnoi) అలియాస్ సచిన్ థాపన్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అజర్బైజాన్లోని బాకు నుంచి భారత్కు రప్పించింది.
హైదరాబాద్(hyderabad) ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే మెట్రో ట్రైన్ ప్రాజెక్టుతో బిజీగా మారిన ఈ నగరానికి బుల్లెట్ ట్రైన్(Bullet train) కూడా రానుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఆ దిశగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరులను కనెక్ట్ చేస్తు ఏర్పాటు చేసేందుకు అంచనా వేస్తున్నట్లు వెల్లిడించారు.
హర్యానాలోని నుహ్(Nuh district)లో సోమవారం సాయంత్రం జరిగిన మతపరమైన ఊరేగింపులో దుండగుల వర్గాలు(Haryana Violence) రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో పలువురు కార్లకు నిప్పంటించడంతో 50 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి సంఖ్య మంగళవారం ఉదయం నాటికి ఐదుకు చేరుకుందని పోలీసులు పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో ఏ రాష్ట్రంలో చూసినా ప్రేమ వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది పేరెంట్స్ అలాంటి పెళ్లిళ్లను అంగీకరించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తమ రాష్ట్రంలో ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహబూబ్నగర్ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్గౌడ్(srinivas goud)పై కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ విషయంలో ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని తెలిపింది.
ప్రపంచాన్ని అబ్బురుపరుస్తున్న ఏఐ టెక్నాలజీ వాడకం క్రమంగా అనేక రంగాల్లో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియాలోని సినిమా ఇండస్ట్రీలో కూడా దీనిని మొదటిసారిగా వినియోగించారు. అంతేకాదు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.