ప్రతిపక్షాల 'ఇండియా' కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(mamata banerjee) కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కూటమి దేశానికి అనుకూలంగా ఉందని ఆమె అన్నారు.
హైదరాబాద్లో మీకు ఎప్పుడైనా లక్షల రూపాయల్లో వాటర్ బిల్(water bill) వచ్చిందా?. కానీ ఓ అపార్ట్ మెంట్ ఓనర్ కు మాత్రం ఇటివల ఏకంగా 2 లక్షల రూపాయలకుపైగా నీటి బిల్లు వచ్చింది. దీంతో షాకైన ఓనర్స్ మీటర్ రీడింగ్ తప్పుగా వస్తుందని, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు(august 4th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
దారితప్పి గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి కుక్కల భయానికి చెట్టు ఎక్కింది. దీంతో ప్రజలు భయపడి దాన్ని అడవిలోని పంపించాలని చేసిన ప్రయత్నాలు జరగలేదు. రాత్రి వరకు అటవిశాఖ అధికారులు, గ్రామస్తులు దాని కావాలి ఉన్నారు.
హైదరాబాద్ (Hyderabad) శివారులోని కోకాపేట యోపాలిస్ భుముల వేలం పాటలో ప్రభుత్వన్నికి కాసుల వర్షం కురిపిస్తోంది. నిధుల సమీకరణ కోసం హెచ్ఎండీఏ (HMDA) కోకాపేట నియోపోలిస్ లే-అవుట్లోని ప్లాట్ నెంబర్ 6, 7, 8, 9లోని భూముల విక్రయ ప్రక్రియను చేపట్టింది.అత్యధికంగా ఎకరం 72 కోట్లు పలికగా… అతి తక్కువగా 51.75 కోట్లు అమ్ముడుపోయింది. మొత్తంగా నాలు ప్లాట్లకు రూ. 1532.5 కోట్లు పలికింది. కోకాపేట(Kokapet)లో ఉన్...
క్యాసినో గేమ్స్తో పాప్యులర్ అయ్యారు చీకోటి ప్రవీణ్ త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నారు
ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి విషయంలో కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా(china) నుంచి ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే ఆంక్షలు విధించింది. ఇవి వెంటనే (ఆగస్టు 3) అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
స్టార్ హీరో పవన్ కల్యాణ్ BRO మూవీ విడుదలై రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. అంతేకాదు ఈ మూవీకి మహేష్ గుంటూరు కారం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. కానీ మహేష్ మాత్రం స్పందించలేదు. అయితే గుంటూరు కారం మూవీతో అసంతృప్తితో ఉన్న కారణంగానే మహేష్ బాబు మౌనం వహిస్తున్నారని పలువురు అంటున్నారు.
సామ్ సాంగ్ కంపెనీ ఇండియాలో అదిరిపోయే ఫీచర్లతో అల్ట్రా ప్రీమియం మైక్రో LED టెలివిజన్ను రిలీజ్ చేసింది. అయితే దీని రేటు కోటిరూపాయలకు పైగా ఉంది. అంతేకాదండోయ్ ఫీచర్లు కూడా సూపర్ గా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్(hyderabad) శివార్లలోని కొత్వాల్గూడలో ప్రతిపాదిత ఆక్వా మెరైన్ పార్క్(Aqua Marine Park)ను నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు నటీనటులు శ్రీదివ్య, రేణు దేశాయ్ సహా పర్యావరణవేత్తలు వేసిన పిటిషన్పై స్పందించాలని తెలంగాణ హైకోర్టు(High Court) మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ దోపిడీ పాలనకు అడ్డు అదుపు లేకుండా తయారైందని ఆరోపించారు.
సినీ పరిశ్రమపై ఆధారపడుతున్న వారికి ఉపకరించేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకువచ్చింది. సినీ పైరసీ దారులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమయింది. సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం సక్రమంగా అమలు జరిగే అవకాశం ఉందా? ఈ చట్టం వల్ల మన దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్న పైరసీకి అడ్డుకట్ట పడనుందా? ఈ విషయమై నిపుణులు ఏం అంటున్నారు. సినీ ప్రముఖులు ఏ...
జ్ఞాన్వాపి మసీదు ఏఎస్ఐ సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఆలయం చరిత్రం ఏం చెబుతుందనే విషయాలు కూడా ఇక్కడ చుద్దాం.
ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో చంద్రాబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించిన నేపథ్యంలో సీఎం జగన్ మెహన్ రెడ్డి సహా మంత్రి అంటి రాంబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు మంత్రివా లేదా సినిమా బ్రోకర్ వా అని చంద్రాబాబు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో దోపిడీయే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం(brs government) వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ముందస్తుగా మద్యం టెండర్లను ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టెండర్లు పిలిచి ముందుగానే 2 వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని అంటున్నారు.