యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) ఈమధ్య సినిమాల స్పీడ్ పెంచెంది. నటి మల్లేశం మూవీతో అరంగేట్రం చేసినప్పటికీ, ఆమె తనదైన శైలిలో ప్రత్యేకమైన స్క్రిప్టులు ఎంపిక చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటికే వకీల్ సాబ్, శాకుంతలం, మాస్ట్రో వంటి పలు చిత్రాలలో చిన్నరోల్ చేసినప్పటికీ మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా తంత్ర మూవీలో అనన్య ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను...
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా కంటే.. హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్(Shruti Haasan). కానీ మధ్య మధ్యలో ఈ అమ్మడు అనుకోని వ్యాధి(rare disease) బారిన పడుతోంది. ఇక ఇప్పుడు మరోసారి డేంజరస్ వ్యాధితో బాదపడుతున్నట్టు తెలుస్తోంది.
మార్కెట్లోకి 10 వేల రూపాయలకే సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Redmi 12..5G మోడల్ ఈ మేరకు పలు ప్రత్యేక ఫీచర్లతో లభ్యమవుతుంది. పలు వేరియెంట్లలో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
హర్యానా నుహ్ జిల్లాలో అల్లర్లకు కారకులైన బంగ్లాదేశ్ అక్రమ వలుసదారుల ఇళ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో రాబోవు రోజుల్లో పలు విభాగాల్లో ఉద్యోగాలకు ముప్పువాటిల్లనుండగా, అందులో మహిళా ఉద్యోగులకే ఎక్కవ నష్టం కలుగుతుందని అమెరికాలోని ఓ రిసేర్చ్ నివేదిక తేల్చింది.
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వేధింపులు ఎక్కువ అయ్యాయని ఫ్యాషన్ డిజైనర్ శోభారాణి అంటున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని.. తనకు ఆత్మహత్య శరణ్యం అంటున్నారు.
కోకాపేట(Kokapet)లో భూమి(lands) అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ పదహారేళ్ల కిందే చెప్పగా.. ఇప్పుడు అదే నిజమైంది. హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట భూములు హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఆల్టైం రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా వచ్చాయి.
ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan).. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తేరీ సినిమాకి రీమేక్ గా ప్రకటించారు. తెలుగులో ఆల్రెడీ పోలీసోడుగా వచ్చేసింది. అందరూ చూసేసిన ఈ సినిమాను మళ్లీ ఆసక్తికరంగా ఎలా తీస్తారా అనే అనుమానాలు అభిమానుల్లో చాలానే ఉన్నాయి.
ఓ యువకుడు కూల్డ్రింక్లో మద్యం కలిపి డ్రింక్ ఓ మహిళకు ఇచ్చాడు. తరువాత ఆమెపై లైంగికదాడి చేశాడు. అంతే కాకుండా ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్మొయిల్ చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒత్తైన జుట్టు కోసం ఓ మహిళ బ్యూటీపార్లర్ను ఆశ్రయించింది. తన సమస్యను పరిష్కరిస్తామన్న వారి మాటలు నమ్మి ఉన్న జుట్టు పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ అంజు(anju) ఫేస్బుక్ ప్రేమ(Facebook love) ఇప్పుడు ఆమె ఫ్యామిలీకి కష్టంగా మారింది. ఆమె సీమాంతర ప్రేమ కోసం భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఏకంగా పాకిస్థాన్కు పారిపోయింది. దీంతో భారత్లో ఉన్న తన కుటుంబం, బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఏమైందో ఇప్పుడు చుద్దాం.
తెలుగు బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, జర్నలిస్టులకు మధ్య పెద్ద ఎత్తున రసాభాస చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బౌన్సర్ల సాయంతో ఆయన బయటపడ్డారు.
ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు గ్రూప్, వారి డిజిటల్ విభాగం ETV విన్ యాప్ OTT రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే పాత చిత్రాలతోపాటు ఇటివల రవిబాబు హీరోగా నటించి సినిమాలను కూడా రిలీజ్ చేశారు. దీంతోపాటు మరికొన్ని షోలను కూడా ఈ యాప్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ నుంచి త్వరలోనే హీరో మంచు మనోజ్(manchu manoj) ఓ షో హోస్ట్ చేయనున్నట్లు తెలిసింది.
రెజ్లింగ్ కోచ్ నరేష్ దహియా వేసిన క్రిమనల్ పరువు నష్టం కేసులో భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawankalyan) వారాహి మూడో విడత యాత్ర షెడ్యూల్ కు ముహూర్తం ఫిక్సైంది. ఈ యాత్ర విశాఖ జిల్లాలో ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానుంది. జనసేన నాయకత్వం ఈ మేరకు నిర్ణయించింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ విశాఖ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. మూడో విడత యాత్ర జరిగేది విశాఖ జిల్లాలో అని క్లారిటీ ఇచ్చారు. దీంతో విశాఖ జనసైనికులలో జోష్ నెలకొంది.