HNK: పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడిన జార్ఖండ్కు చెందిన ఐదుగురు నిందితులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1,50,000 విలువ గల మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామని సీఐ శివకుమార్ అన్నారు. రెండు రోజుల క్రితం నిందితులు హమ్మకొండకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.