AP: అల్లూరి జిల్లా జీనబాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒక మృతదేహం లభ్యంమవగా.. మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :