SKLM: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద నుంచి 15.80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చాపురం పోలీసు స్టేషన్ సీఐ చిన్నం నాయుడు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతామన్నారు.