KKD: గోకవరంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను బయటకు వెళ్లగానే మరో యువకుడు దారుణానికి ఒడిగడ్డాడు. బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాధితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బంధువులు మంగళవారం సాయంత్రం నిరసన చేపట్టారు. పీడీఎస్ఈయూ రాష్ట్ర కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు.