ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రామశివారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అని, తనకు మేలు జరిగేలా ఆయన మాట్లాడించారని ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల తర్వాత ఏపీలో మరిన్ని చాలా చ
దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఈడీ(ED), సీబీఐ(CBI) అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను క్రమంగా అదుపులోకి తీసుకుంటూ మరికొంత మందిని అరెస్టు చేస్తున్నారు. బుధవారం(ఫిబ్రవరి 8న) ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్లోకి దిగిన ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. పెద్దాపురం మండలం జి రాగంపేటలో ఇది జరిగింది.
రోజురోజుకు చీటింగ్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన పలువురు యువత ఇంకొంత మందిని మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. దుమ్ముయిగూడకు చెందిన నవీన్ అనే యువకుడు కొంతమందిని చీట్
ముఖ్యమంత్రి జగన్ పాలనా ప్రభావం వచ్చే పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడనికి కేవలం పదేళ్లు చాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి, 2015లో నాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేసిందని, చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం నిర్మాణం కోసం రూ.2500 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.
Chandrababu Naidu Shocking Comments on AP Elections. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని స్పస్టం చేశారు. ఏ క్షణంలో అయినా సీఎం వైఎస
Pawan Kalyan-Sai Dharam Tej's Vinodaya Sitham Telugu remake update. తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్ను.. చడీ చప్పుడు కాకుండా కొబ్బరికాయ కొట్టేశారని టాక్. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. అయితే ఇప్పుడు ఈ రీమేక్కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ సినిమా
సింగర్ యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi) వివాదంలో ఇరుక్కున్నారు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ (Navasena Foundation) అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫౌండేషన్ తనది అని అతను చెప్పుకుంటున్నాడని, ఆయన మోసం చేశారని నిర్వాహకురాలు ఫరా (farah) ఆరోపించారు.
హైదరాబాద్లో(hyderabad) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్ర ఇబ్బందిగా మారింది. వాహనదారులు గమ్య స్థానం చేరాలంటే అనుకున్న దానికంటే రెట్టింపు సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస